మోదీని ఎదుర్కొనే సత్తా రాహుల్‌కే ఉంది: పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు

- July 10, 2023 , by Maagulf
మోదీని ఎదుర్కొనే సత్తా రాహుల్‌కే ఉంది: పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు

విజయవాడ: దేశ రాజకీయాల్లో మోదీని ధీటుగా ఎదుర్కొనే సత్తా ఉన్న నేత రాహుల్‌ గాంధీ యేనని అన్నారు ఏపీ పీసీసీ చీఫ్‌ గిడుగు రుద్రరాజు. పార్లమెంట్‌లో రాహుల్‌ లేవనెత్తిన అంశాలపై మోదీ సమాధానం చెప్పలేకపోయారన్నారు. అందుకే ఆయన్ను టార్గెట్‌ చేసి ఇబ్బంది పెడుతున్నారని ఆరోపించారు. బీజేపీ, RSS కలిసి కుట్రలు చేస్తున్నాయని అన్నారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని ఇబ్బంది పెట్టడం సరికాదన్నారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com