ఏపీలో విషాదం.. ప్రభుత్వాసుత్రిలో ఆరుగురు మృతి
- July 22, 2023
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలోని MICU వార్డులో ఒకేరోజు ఆరుగురు మృతి చెందారు. మృతికిగల కారణాలు తెలియరాలేదు.. ఆక్సిజన్ అందక చనిపోయారని మృతుల బందువులు ఆరోపిస్తూండగా.. వైద్యులు మాత్రం ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బంది లేదని అనారోగ్యంతోనే మృతి చెందారని తెలుపుతున్నారు. వారి మృతిపై విచారణ జరిపిస్తామన్నారు.
తాజా వార్తలు
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!
- పుణే మర్డర్ కేసు..సియా గోయల్ సోదరుడికి రూ.10 కోట్లు జరిమానా
- 'ది గేమ్చేంజర్స్ మిడిల్ ఈస్ట్'కు భారీ స్పందన..1,500 స్టార్టప్ దరఖాస్తులు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం







