ఏపీలో విషాదం.. ప్రభుత్వాసుత్రిలో ఆరుగురు మృతి
- July 22, 2023
నెల్లూరు: నెల్లూరు జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ప్రభుత్వాసుపత్రిలోని MICU వార్డులో ఒకేరోజు ఆరుగురు మృతి చెందారు. మృతికిగల కారణాలు తెలియరాలేదు.. ఆక్సిజన్ అందక చనిపోయారని మృతుల బందువులు ఆరోపిస్తూండగా.. వైద్యులు మాత్రం ఆక్సిజన్ సరఫరాలో ఇబ్బంది లేదని అనారోగ్యంతోనే మృతి చెందారని తెలుపుతున్నారు. వారి మృతిపై విచారణ జరిపిస్తామన్నారు.
తాజా వార్తలు
- ఏపీలో 10,060 ఉద్యోగాలతో జాబ్ క్యాలెండర్ విడుదల..
- భారత్ లోనే తొలి గ్యాస్ ఏటీఎం
- సౌదీ మీదుగా భారత్ కు విమాన సర్వీసులు ప్రారంభించిన జజీరా ఎయిర్వేస్..!!
- ఒమన్, మిడిలీస్టు స్టూడెంట్స్ కోసం క్లాస్ 10 అసెస్ మెంట్ స్కీమ్..సీబీఎస్ఈ
- ఒమన్తో గ్రీన్ కారిడార్ను ప్రకటించిన దుబాయ్..!!
- సౌదీ అరేబియాలో మార్చి 20న ఈద్ అల్-ఫితర్..!!
- కర్బాబాద్ అగ్నిప్రమాదంలో ముగ్గురికి గాయాలు..!!
- ఇరాన్ రాయబార సిబ్బందిని 'పర్సోనా నాన్ గ్రాటా'గా ప్రకటించిన ఖతార్..!!
- IPL-2026: సన్రైజర్స్ కొత్త కెప్టెన్గా ఇషాన్ కిషన్
- సగటు తలసరి ఇంటర్నెట్ డేటా వినియోగం గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి









