ఖతార్లో భారత రాయబారిగా విపుల్ నియాయకం
- July 24, 2023
న్యూఢిల్లీ: ప్రస్తుతం ఢిల్లీలోని MEA ప్రధాన కార్యాలయంలో గల్ఫ్ విభాగంలో సంయుక్త కార్యదర్శిగా పనిచేస్తున్న విపుల్ ను గల్ఫ్ దేశమైన ఖతార్లో భారత రాయబారిగా నియమించారు. ఈ మేరకు భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA) ప్రకటించింది. 1998 బ్యాచ్కు చెందిన ఇండియన్ ఫారిన్ సర్వీస్ (IFS) అధికారి అయిన విపుల్ త్వరలో బాధ్యతలు స్వీకరించనున్నట్లు MEA పేర్కొంది. గతంలో ఖతార్ లో రాయబారిగా పనిచేసిన దీపక్ మిట్టల్ మార్చిలో భారతదేశానికి తిరిగి వచ్చారు. ఇప్పుడు ప్రధానమంత్రి కార్యాలయంలో సంయుక్త కార్యదర్శిగా ఆయన పనిచేస్తున్నారు.
తాజా వార్తలు
- ఐపీఎల్ లో అత్యధిక రన్స్ చేసిన ప్లేయర్లు వీరే!
- షిర్డీని తాకని 'గ్యాస్ సెగలు'.. సోలార్ మాహాత్మ్యం
- సచివాలయ ఉద్యోగులకు అలర్ట్: కొత్త అటెండెన్స్ రూల్స్ ఇవే
- ఐపీఎల్ జట్లకు బీసీసీఐ కొత్త రూల్స్
- ఐపీఎల్ 2026 SRH సీజన్ స్క్వాడ్
- రైతు ఉత్పత్తిదారుల సంస్థల పనితీరు గురించి లోక్ సభ లో ప్రశ్నించిన ఎంపీ బాలశౌరి
- న్యూయార్క్ టైమ్స్ నివేదికను ఖండించిన సౌదీ అరేబియా..!!
- ఈద్ అల్ ఫితర్: యూఏఈ సూపర్ మార్కెట్లలో కొనుగోళ్ల సందడి..!!
- ప్రమాదకరమైన జంతువుల చట్టం పై షురా కౌన్సిల్ సమీక్ష..!!
- సౌదీలో బయటపడ్డ 13,500 ఏళ్ల నాటి మానవ నివాసం..!!









