ఒమన్లోని పర్వత శిఖరం నుండి పడిన వ్యక్తి. ఆస్పత్రికి తరలింపు
- July 25, 2023
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని వాడి బానీ ఖలీద్లో పర్వతం శిఖరంపై నుండి పడి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) ఆన్లైన్లో ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లోని CDAA రెస్క్యూ మరియు అంబులెన్స్ బృందాలు.. వాడి బని ఖలీద్ విలాయత్లోని పర్వతం శిఖరంపై నుండి ఒక వ్యక్తి పడిపోయినట్లు సమాచారం అందగానే స్పందించాయని పేర్కొంది. బృందాలు అతనిని గుర్తించి, అత్యవసర వైద్య సంరక్షణ అందించాయని, అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించాయని CDAA తెలిపింది.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







