ఒమన్లోని పర్వత శిఖరం నుండి పడిన వ్యక్తి. ఆస్పత్రికి తరలింపు
- July 25, 2023
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని వాడి బానీ ఖలీద్లో పర్వతం శిఖరంపై నుండి పడి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) ఆన్లైన్లో ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లోని CDAA రెస్క్యూ మరియు అంబులెన్స్ బృందాలు.. వాడి బని ఖలీద్ విలాయత్లోని పర్వతం శిఖరంపై నుండి ఒక వ్యక్తి పడిపోయినట్లు సమాచారం అందగానే స్పందించాయని పేర్కొంది. బృందాలు అతనిని గుర్తించి, అత్యవసర వైద్య సంరక్షణ అందించాయని, అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించాయని CDAA తెలిపింది.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









