ఒమన్లోని పర్వత శిఖరం నుండి పడిన వ్యక్తి. ఆస్పత్రికి తరలింపు
- July 25, 2023
మస్కట్: నార్త్ అల్ షర్కియా గవర్నరేట్లోని వాడి బానీ ఖలీద్లో పర్వతం శిఖరంపై నుండి పడి ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ మేరకు సివిల్ డిఫెన్స్ అండ్ అంబులెన్స్ అథారిటీ (CDAA) ఆన్లైన్లో ఒక ప్రకటన విడుదల చేసింది. ఉత్తర అల్ షర్కియా గవర్నరేట్లోని CDAA రెస్క్యూ మరియు అంబులెన్స్ బృందాలు.. వాడి బని ఖలీద్ విలాయత్లోని పర్వతం శిఖరంపై నుండి ఒక వ్యక్తి పడిపోయినట్లు సమాచారం అందగానే స్పందించాయని పేర్కొంది. బృందాలు అతనిని గుర్తించి, అత్యవసర వైద్య సంరక్షణ అందించాయని, అనంతరం అతడిని ఆసుపత్రికి తరలించాయని CDAA తెలిపింది.
తాజా వార్తలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్, షేక్ మొహమ్మద్ భేటీ
- నేరాల నియంత్రణకు డీజీపీ సీవీ ఆనంద్ కీలక సూచనలు
- శ్రీలంకన్ ఎయిర్లైన్స్: కొలంబో నుండి కువైట్కు వారానికి 6 విమానాలు
- ఖతార్లో విద్యార్థులకు హీట్వేవ్ హెచ్చరిక..!!
- ఏపీ గ్రీన్ ఎగ్జిక్యూటివ్ కమిటీ చైర్మన్గా నాగబాబు బాధ్యతలు
- బహ్రెయిన్లో ఆన్లైన్ టికెట్ల ఫ్రాడ్.. అధికారుల హెచ్చరిక..!!
- కువైట్ లో మహిళా డాక్టర్ అరెస్ట్..!!
- మసందమ్లో చమురేతర రంగాలపై ఒమన్ ఫోకస్..!!
- నేపాల్ ఘటనపై సౌదీ రాజు, యువరాజు సంతాపం..!!
- నకిలీ రెంట్ పేమెంట్ స్కామ్.. అబుదాబి కోర్టు కీలక తీర్పు..!!







