రమదాన్ శుభాకాంక్షలు స్వీకరించిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్
- June 23, 2015
రమదాన్ శుభాకాంక్షలు తెలుపడానికి విచ్చేసిన తన శ్రేయోభిలాషులను దుబాయి ఉపాధ్యక్షులు, ప్రధానమంత్రి ఐన హిజ్ రాయల్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, తన జాబీల్ పాలస్లో కలుసుకున్నారు.
ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు, మంత్రులు, సేనియర్ ప్రభుత్వ అధికారులు మరియు ప్రజల అభినందనలను ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రమదాన్ ప్రార్ధనలు ఇంకా ఆర్తులు, వృద్ధులు, రోగులు మరియు అనాధల పట్ల ఆదరణ కలిగియుండడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
సందర్శకులు కూడా, తమకు ప్రశాంత జీవనానికి, అనాధలు, పిల్లల సంక్షేమానికి సరైన చర్యలు తీసుకుంటున్న ప్రధాని దయకు అనేక కృతజ్ఞతలు తెలియచేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్
- ప్రభుత్వ సేవలు ఇక ఇంటి నుంచే..ఈ యాప్స్తో పనులు ఈజీ!
- భారత్ తొలి బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్టు..శరవేగంగా సాగుతున్న పనులు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!







