రమదాన్ శుభాకాంక్షలు స్వీకరించిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్
- June 23, 2015
రమదాన్ శుభాకాంక్షలు తెలుపడానికి విచ్చేసిన తన శ్రేయోభిలాషులను దుబాయి ఉపాధ్యక్షులు, ప్రధానమంత్రి ఐన హిజ్ రాయల్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, తన జాబీల్ పాలస్లో కలుసుకున్నారు.
ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు, మంత్రులు, సేనియర్ ప్రభుత్వ అధికారులు మరియు ప్రజల అభినందనలను ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రమదాన్ ప్రార్ధనలు ఇంకా ఆర్తులు, వృద్ధులు, రోగులు మరియు అనాధల పట్ల ఆదరణ కలిగియుండడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
సందర్శకులు కూడా, తమకు ప్రశాంత జీవనానికి, అనాధలు, పిల్లల సంక్షేమానికి సరైన చర్యలు తీసుకుంటున్న ప్రధాని దయకు అనేక కృతజ్ఞతలు తెలియచేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఉచితంగా చంద్రుడి పైకి ప్రయాణం చేసే అవకాశం
- ఇక OTPలు అవసరం లేదా?
- కాబూల్లో భారీ పేలుడు.. ఏడుగురు మృతి
- డిస్కవరీ గార్డెన్స్లో అక్రమ పార్కింగ్ అద్దెల పై హెచ్చరిక
- బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. వరుసగా 4 రోజులు బంద్!
- మస్కట్ లో అభిమానుల నడుమ ఎన్టీఆర్ 30వ వర్ధంతి
- యూరప్ నుంచి ఏపీకి విమానాలు నడుపుతాం: మంత్రి రామ్మోహన్
- భారత రాయబారి మృదుల్ కుమార్తో భేటీ అయిన సీఎం చంద్రబాబు
- బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా నితిన్ నబీన్ ఏకగ్రీవ ఎన్నిక
- భారత్ చేరుకున్న యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్







