రమదాన్ శుభాకాంక్షలు స్వీకరించిన షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్
- June 23, 2015
రమదాన్ శుభాకాంక్షలు తెలుపడానికి విచ్చేసిన తన శ్రేయోభిలాషులను దుబాయి ఉపాధ్యక్షులు, ప్రధానమంత్రి ఐన హిజ్ రాయల్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ రషీద్ అల్ మక్తౌమ్, తన జాబీల్ పాలస్లో కలుసుకున్నారు.
ఫెడరల్ నేషనల్ కౌన్సిల్ సభ్యులు, మంత్రులు, సేనియర్ ప్రభుత్వ అధికారులు మరియు ప్రజల అభినందనలను ఆయన అందుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, రమదాన్ ప్రార్ధనలు ఇంకా ఆర్తులు, వృద్ధులు, రోగులు మరియు అనాధల పట్ల ఆదరణ కలిగియుండడం యొక్క ప్రాముఖ్యతను నొక్కి చెప్పారు.
సందర్శకులు కూడా, తమకు ప్రశాంత జీవనానికి, అనాధలు, పిల్లల సంక్షేమానికి సరైన చర్యలు తీసుకుంటున్న ప్రధాని దయకు అనేక కృతజ్ఞతలు తెలియచేశారు.
--సి.శ్రీ(దుబాయ్)
తాజా వార్తలు
- ఖతార్ లో ‘రిపోర్ట్ కాన్ఫిడెన్షియల్లీ’తో రియల్ మోసాలకు చెక్..!!
- సోహార్లో బస్సు బోల్తా..18 మందికి గాయాలు..!!
- సౌదీ అరేబియాలో హాటెస్ట్ మంత్ గా జూలై ఉండబోతుందా?
- అండర్ 16 సోషల్ మీడియా బ్యాన్..ఆస్ట్రేలియా సంచలన స్టడీ..!!
- షాపింగ్ ప్రియులకు లూలూ హైపర్మార్కెట్ కువైట్ శుభవార్త..!!
- 52 మాగ్నెట్స్ మింగిన 5 ఏళ్ల బాలుడు..డాక్టర్లు ఏమన్నారంటే?
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్







