అమరావతిలో రైతులు నిరుపేదల పిల్లలకు ఉచిత విద్యను అమలు..

- May 16, 2016 , by Maagulf
అమరావతిలో రైతులు నిరుపేదల పిల్లలకు ఉచిత విద్యను అమలు..

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో రైతులు, భూమిలేని నిరుపేదల పిల్లలకు ఉచిత విద్యను అమలుచేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వ గుర్తింపు పొందిన పాలిటెక్నిక్‌లు, వృత్తివిద్య కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఉచిత విద్య అందజేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. పదేళ్ల పాటు ఈ ఉచిత విద్యను అమలుచేయనున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వుల్లో స్పష్టంచేసింది.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com