ఎయిర్ ఇండియా పనితీరును అశోక్ గజపతిరాజు సమీక్షించనున్నారు
- May 16, 2016
ఎయిర్ ఇండియా పనితీరును కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి అశోక్ గజపతిరాజు సమీక్షించనున్నారు. సంస్థ ప్రస్తుత పరిస్థితిని ఆయన పరిశీలించనున్నారు. సంస్థ కార్యకలాపాలు, ఆర్థిక వ్యవహారాల్ని సమీక్షిస్తారని అక్కడి సీనియర్ అధికారులు తెలిపారు. ఆ వివరాల ప్రకారం... ఈ సమావేశానికి కేంద్ర విమానయాన శాఖ సహాయ మంత్రి మహేశ్ శర్మ, ఆ శాఖ కార్యదర్శి ఆర్ఎన్ చౌబే, పలువురు సీనియర్ అధికారులూ హాజరయ్యే అవకాశం ఉంది. వచ్చే ఆరు నెలల్లో సంస్థ లక్ష్యాలపై చర్చిస్తారు. ఎయిర్ ఇండియా విషయమై ఇటీవల అశోక్ గజపతి రాజు పార్లమెంటులో మాట్లాడారు. సంస్థ ఎప్పుడూ లేని విధంగా ఈ సంవత్సరంలో ఆపరేటింగ్ ప్రాఫిట్ సాధించనుందని తెలిపిన విషయం తెలిసిందే.
తాజా వార్తలు
- కువైట్ ఎయిర్ పోర్టులో 8.5 కిలోలకుపైగా హషీష్ స్వాధీనం..!!
- భారత్లో బాధ్యతలు చేపట్టిన కొత్త యూఏఈ రాయబారి..క్రెడెన్షియల్స్ సమర్పణ..!!
- పిల్లల ఆన్లైన్ భద్రతపై తల్లిదండ్రులకు బహ్రెయిన్ MOI సూచనలు..!!
- పోలీసుల సంక్షేమమే ప్రథమ ప్రాధాన్యం: డీజీపీ సీవీ ఆనంద్
- తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా రెండు ఎయిర్పోర్ట్ లు..
- నిరసనకారుల రాళ్ల దాడిలో 118 మంది పోలీసులకు గాయాలు
- విదేశీ విద్యార్థులకు US కొత్త రూల్స్..!
- ఇరాన్ కొనసాగిస్తున్న దాడులు.. కువైట్పై క్షిపణులు, డ్రోన్లను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- ఇరాన్ పై అమెరికా వరుసగా 10వ రాత్రి దాడులు..
- నిరాహార దీక్ష ఆపేది లేదు–సోనమ్ వాంగుక్ ప్రకటన







