ఒమన్లో భవనం కూలి కార్మికుడు మృతి
- August 04, 2023
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లోని పురాతన భవనం పునరుద్ధరణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. భవనం కూలిన ఘటనలో ఒక కార్మికుడు మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద నుండి బయటకు తీయబడిన ఒక వ్యక్తి మరణించాడని, మరో నలుగురికి గాయాలు అయినట్లు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ వెల్లడించింది. అల్ దఖిలియా గవర్నరేట్లో జరిగిన మరో ప్రమాదంలో అల్ జబల్ అల్ అఖ్దర్ రోడ్లో అనేక వాహనాల మధ్య ఢీకొనడంతో రెస్క్యూ, అంబులెన్స్ బృందాలు స్పందించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
తాజా వార్తలు
- అమరనాథ్ యాత్ర తేదీలు ఖరారు..
- తిరుమల శ్రీవారి జులై నెల సేవా టికెట్ల విడుదల
- ఈస్ట్-వెస్ట్ పైప్లైన్ ఫుల్ పంపింగ్ సామర్థ్యం పునరుద్ధరణ..!!
- ఉమ్ సలాల్ సెంట్రల్ మార్కెట్ లో మున్సిపల్ మినిస్టర్ తనిఖీలు..!!
- దుబాయ్-చైనా ఆర్థిక సంబంధాల విస్తరణపై చర్చలు..!!
- 24-గంటలపాటు ఫుడ్ హబ్ ప్రారంభం..!!
- 15 ఏళ్ల ప్రవాస బాలిక ఆచూకీ లభ్యం..!!
- భారీ వర్షాల నేపథ్యంలో సౌదీలో క్లాసులు రద్దు..!!
- గోల్డెన్ వీసా హోల్డర్లు విదేశాల నుంచి పని చేయవచ్చా?
- సౌదీ అరేబియాలో తెలుగు సమాఖ్య సేవా గాథ—నిరాశలో ఉన్న వ్యక్తికి కొత్త జీవితం









