ఒమన్లో భవనం కూలి కార్మికుడు మృతి
- August 04, 2023
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లోని పురాతన భవనం పునరుద్ధరణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. భవనం కూలిన ఘటనలో ఒక కార్మికుడు మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద నుండి బయటకు తీయబడిన ఒక వ్యక్తి మరణించాడని, మరో నలుగురికి గాయాలు అయినట్లు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ వెల్లడించింది. అల్ దఖిలియా గవర్నరేట్లో జరిగిన మరో ప్రమాదంలో అల్ జబల్ అల్ అఖ్దర్ రోడ్లో అనేక వాహనాల మధ్య ఢీకొనడంతో రెస్క్యూ, అంబులెన్స్ బృందాలు స్పందించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి రాబోతున్న మార్పులివే..
- FCRA 2.0 పోర్టల్, ఈ-ఓసీఐ కార్డు ప్రారంభించిన కేంద్ర హోంమంత్రి అమిత్ షా
- నంద్యాలలో జనసేన నిర్మాణ సారథుల కార్యక్రమం..
- యాదగిరిగుట్టకు నూతన పాలకమండలి...
- చార్టర్డ్ అకౌంటెంట్స్ డే 2026..విజ్ఞాన్ భవన్లో ఘనంగా వేడుకలు!
- కరీంనగర్ ఆర్టీసీ-2 డిపోలో మరో ఎలక్ట్రిక్ బస్సులో మంటలు..
- ఢిల్లీ-ముంబై ఎక్స్ప్రెస్వే పై ఘోర ప్రమాదం..ఏడుగురు సజీవ దహనం!
- యూఏఈ విజిట్ వీసాదారులకు కీలక గడువు..
- ఈ నెల 20 నుంచి పార్లమెంట్ సమావేశాలు!
- హెచ్-1బీ భారతీయులకు ఊరట..







