ఒమన్లో భవనం కూలి కార్మికుడు మృతి
- August 04, 2023
మస్కట్: అల్ దఖిలియా గవర్నరేట్లోని పురాతన భవనం పునరుద్ధరణ పనుల్లో అపశృతి చోటుచేసుకుంది. భవనం కూలిన ఘటనలో ఒక కార్మికుడు మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ప్రమాదంలో శిథిలాల కింద నుండి బయటకు తీయబడిన ఒక వ్యక్తి మరణించాడని, మరో నలుగురికి గాయాలు అయినట్లు సివిల్ డిఫెన్స్ మరియు అంబులెన్స్ అథారిటీ వెల్లడించింది. అల్ దఖిలియా గవర్నరేట్లో జరిగిన మరో ప్రమాదంలో అల్ జబల్ అల్ అఖ్దర్ రోడ్లో అనేక వాహనాల మధ్య ఢీకొనడంతో రెస్క్యూ, అంబులెన్స్ బృందాలు స్పందించాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు.
తాజా వార్తలు
- మస్కట్-రియాద్ మధ్య కొత్త విమాన సర్వీసులు..!!
- ఖతార్లో ముగ్గురు యూరోపియన్లు అరెస్ట్..!!
- బహ్రెయిన్-బ్రిటన్ మధ్య కీలక చర్చలు..!!
- షార్జాలో మిస్సింగ్.. కజకిస్థాన్ అక్కాచెల్లెళ్లు అనుమానస్పద మృతి..!!
- నేపాల్కు ఖతార్ అత్యవసర సాయం.. భూకంపాలు, వరద బాధితులకు అండగా రెస్క్యూ బృందాలు
- పుతిన్తో ప్రధాని మోదీ భేటీ.. భారత్–రష్యా సంబంధాల పై కీలక చర్చలు
- అంతర్జాతీయ ఫుట్బాల్కు లియోనెల్ మెస్సీ వీడ్కోలు.. అర్జెంటీనా జట్టుకు గుడ్బై
- ఈజిప్ట్కు చేరుకున్న భారత వాయుసేన ‘సారంగ్’ హెలికాప్టర్ డిస్ప్లే టీమ్
- రాష్ట్రాన్ని మూడు విభాగాలుగా చేసి అభివృద్ధి: సీఎం రేవంత్
- యూఏఈ పై ఇరాన్ డ్రోన్ దాడి..తీవ్రంగా ఖండించిన జీసీసీ సెక్రటరీ జనరల్







