మే చివరికి రానున్న 'ఒక్క అమ్మాయి తప్ప
- May 17, 2016
సందీప్ కిషన్, నిత్యా మేనన్ జంటగా నటించిన చిత్రం 'ఒక్క అమ్మాయి తప్ప'. ఈ చిత్రాన్ని మే చివరి వారంలో విడుదల చేస్తున్నట్లు హీరో సందీప్ కిషన్ తన ట్విట్టర్ ఖాతా ద్వారా తెలిపారు. రాజసింహ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో హిందీ నటుడు రవి కిషన్ విలన్ పాత్రను పోషించారు. బి. అంజిరెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం డబ్బింగ్ పనులు జరుగుతున్నాయి. త్వరలో సినిమా సెన్సార్ విశేషాలను తెలుపుతానని సందీప్ తన ట్విట్టర్ ఖాతాలో పేర్కొన్నారు. రేవతి, అలి, అజయ్, తనికెళ్ల భరణి, బ్రహ్మాజీ, సప్తగిరి తదితరులు ఈ చిత్రంలో ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







