నజ్రాన్లో భవనం కుప్పకూలి ఇద్దరు కార్మికులు మృతి
- August 16, 2023
రియాద్: దక్షిణ నజ్రాన్ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న భవనం కూలిపోవడంతో ఇద్దరు కార్మికులు మరణించారు. మరో ఇద్దరు కార్మికులు గాయపడగా.. వారిలో ఒకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ భవనం హబునా గవర్నరేట్ మునిసిపాలిటీకి చెందినది. నిర్మాణంలో ఉన్న భవనం పైకప్పు కూలిపోవడంపై విచారణ జరిపి నివేదికను తనకు సమర్పించేందుకు నజ్రాన్ ప్రాంతానికి చెందిన అమీర్ ప్రిన్స్ జిలువి బిన్ అబ్దుల్ అజీజ్ బిన్ ముసేద్ ఒక కమిటీని ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ప్రిన్స్ జిలువి మరణించిన వారి కుటుంబాలకు సానుభూతి తెలిపారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. మరోవైపు క్షతగాత్రులను అవసరమైన వైద్య సంరక్షణ మరియు చికిత్స కోసం హబునా జనరల్ ఆసుపత్రికి తరలించినట్లు సివిల్ డిఫెన్స్ జనరల్ డైరెక్టరేట్ పేర్కొంది.
తాజా వార్తలు
- ఇరాన్తో తాత్కాలిక ఒప్పందం పొడిగింపుపై ఆసక్తి లేదు: ట్రంప్
- డిగ్రీ విద్యార్థులకు ఎస్బీఐ ప్రత్యేక స్కాలర్షిప్
- భారత స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా NATS వినూత్న కార్యక్రమం
- వికసిత భారత్ నిర్మాణంలో యువతదే కీలక పాత్ర–పూర్వ ఉపరాష్ట్రపతి పిలుపు
- దుబాయ్ ఎయిర్పోర్టులో ఉబర్, కరీమ్ ప్రయాణికుల కోసం ప్రత్యేక వెయిటింగ్ లాంజ్
- తెలంగాణలో సర్ ముసాయిదా విడుదల..
- తమిళనాడులో విజయ్ 100రోజుల పాలన పూర్తి..
- 2026 తొలి ఆరు నెలల్లో షేక్ జాయెద్ గ్రాండ్ మసీదుకు 31.27 లక్షల మంది సందర్శకులు
- జెడ్డాలో ఘనంగా భారత 80వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు
- యూఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్తో ఒమన్ సుల్తాన్ హైతమ్ బిన్ తారిక్ భేటీ







