వేలిముద్రను మార్చుకున్న ఇద్దరు ఆసియన్లు అరెస్ట్
- August 25, 2023
కువైట్: సర్జరీల ద్వారా వేలిముద్ర మార్చుకుని కువైట్లోకి ప్రవేశించిన ఇద్దరు ఆసియన్లను అధికారులు అరెస్ట్ చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. గతంలో కువైట్ నుండి బహిష్కరించబడిన ఇద్దరు ఆసియన్లు కువైట్కు తిరిగి రావడానికి తమ వేలిముద్రలను మార్చుకున్నారు. కొత్త బయోమెట్రిక్ స్కానింగ్ సిస్టమ్ ఇద్దరు అనుమానితుల అసలు గుర్తింపులను గుర్తించి ధృవీకరించింది. దీంతో వారిని విమానాశ్రయం నుండి భద్రతా అధికారులు అరెస్టు చేశారు. వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించేందుకు సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- నేటి నుంచి గుణదల మేరీమాత ఉత్సవాలు
- ఖతార్ లో వెయ్యి వస్తువుల ధరలు తగ్గింపు..!!
- మస్కట్ లో INSV కౌండిన్యకు ఘనంగా వీడ్కోలు..!!
- 2025లో సౌదీలో రెమిటెన్స్ రికార్డు..15శాతం వృద్ధి..!!
- ట్రాఫిక్ కు చెక్..అల్ ఖుద్రాలో కొత్త 4-లేన్ల బ్రిడ్జి ప్రారంభం..!!
- సల్మానియా మెడికల్ కాంప్లెక్స్లో అగ్నిప్రమాదం..తప్పిన పెనుప్రమాదం..!!
- ఫహాహీల్ ఎక్స్ ప్రెస్వే ఫాస్ట్ లేన్ 15 రోజుల పాటు మూసివేత..!!
- పోస్టాఫీస్లో అద్భుతమైన స్కీమ్..
- నోబెల్ గ్రహీత నర్గెస్కు మరో ఏడున్నరేళ్ల జైలు
- భారత దేశంలో తొలి సమగ్ర అవయవ మార్పిడి సంస్థ









