వేలిముద్రను మార్చుకున్న ఇద్దరు ఆసియన్లు అరెస్ట్
- August 25, 2023
కువైట్: సర్జరీల ద్వారా వేలిముద్ర మార్చుకుని కువైట్లోకి ప్రవేశించిన ఇద్దరు ఆసియన్లను అధికారులు అరెస్ట్ చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. గతంలో కువైట్ నుండి బహిష్కరించబడిన ఇద్దరు ఆసియన్లు కువైట్కు తిరిగి రావడానికి తమ వేలిముద్రలను మార్చుకున్నారు. కొత్త బయోమెట్రిక్ స్కానింగ్ సిస్టమ్ ఇద్దరు అనుమానితుల అసలు గుర్తింపులను గుర్తించి ధృవీకరించింది. దీంతో వారిని విమానాశ్రయం నుండి భద్రతా అధికారులు అరెస్టు చేశారు. వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించేందుకు సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్
- సమ్మర్ లో ప్రభుత్వ ఉద్యోగులకు ఫ్లెక్సిబుల్ టైమింగ్స్: దుబాయ్







