వేలిముద్రను మార్చుకున్న ఇద్దరు ఆసియన్లు అరెస్ట్
- August 25, 2023
కువైట్: సర్జరీల ద్వారా వేలిముద్ర మార్చుకుని కువైట్లోకి ప్రవేశించిన ఇద్దరు ఆసియన్లను అధికారులు అరెస్ట్ చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. గతంలో కువైట్ నుండి బహిష్కరించబడిన ఇద్దరు ఆసియన్లు కువైట్కు తిరిగి రావడానికి తమ వేలిముద్రలను మార్చుకున్నారు. కొత్త బయోమెట్రిక్ స్కానింగ్ సిస్టమ్ ఇద్దరు అనుమానితుల అసలు గుర్తింపులను గుర్తించి ధృవీకరించింది. దీంతో వారిని విమానాశ్రయం నుండి భద్రతా అధికారులు అరెస్టు చేశారు. వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించేందుకు సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..







