వేలిముద్రను మార్చుకున్న ఇద్దరు ఆసియన్లు అరెస్ట్
- August 25, 2023
కువైట్: సర్జరీల ద్వారా వేలిముద్ర మార్చుకుని కువైట్లోకి ప్రవేశించిన ఇద్దరు ఆసియన్లను అధికారులు అరెస్ట్ చేశారు. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రకారం.. గతంలో కువైట్ నుండి బహిష్కరించబడిన ఇద్దరు ఆసియన్లు కువైట్కు తిరిగి రావడానికి తమ వేలిముద్రలను మార్చుకున్నారు. కొత్త బయోమెట్రిక్ స్కానింగ్ సిస్టమ్ ఇద్దరు అనుమానితుల అసలు గుర్తింపులను గుర్తించి ధృవీకరించింది. దీంతో వారిని విమానాశ్రయం నుండి భద్రతా అధికారులు అరెస్టు చేశారు. వారిపై అవసరమైన చట్టపరమైన చర్యలు ప్రారంభించేందుకు సంబంధిత అధికారులకు రిఫర్ చేశారు.
తాజా వార్తలు
- ఏపీకి రెయిన్ అలర్ట్..ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..
- ఇరాన్ డ్రోన్ దాడుల్లో గాయపడిన సైనికులను పరామర్శించిన కువైట్ ఆర్మీ చీఫ్
- ‘అమృత్ భారత్’ రైల్వే స్టేషన్లు ప్రారంభించిన ప్రధాని మోదీ
- మోదీ, చంద్రబాబు పాలనను ప్రశంసించిన కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్
- ఇరాన్ వైమానిక దాడులను భగ్నం చేసిన బహ్రెయిన్ రక్షణ దళం
- ఇరాన్ దాడితో కువైట్ విద్యుత్, నీటి డిస్టిలేషన్ ప్లాంట్కు నష్టం
- తిరుమలలో భక్తుల రద్దీ.. శ్రీవారి దర్శనానికి 30 గంటల నిరీక్షణ
- అమ్మ, నాన్నల ప్రోత్సాహంతో నీట్ లో 423 ర్యాంక్
- 230 కి.మీ. వేగంతో దూసుకెళ్లిన డ్రైవర్.. 50 వేల దిర్హామ్ జరిమానా..!!
- సౌదీ అరేబియాలో ఇద్దరు యెమెన్ ప్రవాసులు అరెస్ట్..!!







