భద్రతా నియమాలను పాటించాలని పాఠశాల బస్సు డ్రైవర్లకు సూచన
- August 25, 2023
మస్కట్: 2023-2024 అకాడమిక్ ఇయర్ ప్రారంభం కానుండంతో విద్యాసంస్థలలో విద్యార్థుల రవాణా సమయంలో బస్సు డ్రైవర్లు భద్రతా నిబంధనలను కచ్చితంగా కట్టుబడి ఉండాలని మంత్రిత్వ శాఖ సూచించింది. ఆమోదించబడిన సాంకేతిక నిర్దేశాలకు కట్టుబడి మరియు సురక్షితమైన మరియు సౌకర్యవంతమైన పాఠశాల రవాణా సేవలను అందించాలని కోరింది. అలాగే మంత్రిత్వ శాఖ యొక్క రవాణా ప్లాట్ఫారమ్లో బస్సులను నమోదు చేసుకోవాలని మంత్రిత్వ శాఖ బస్సు డ్రైవర్లను ఆహ్వానించింది.
తాజా వార్తలు
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష









