ఇథియోపియన్ వలసదారులపై దాడులు. ఖండించిన సౌదీ
- August 25, 2023
రియాద్: సౌదీ-యెమెన్ సరిహద్దును దాటుతున్న ఇథియోపియన్ వలసదారుల సమూహాలపై సౌదీ సరిహద్దు గార్డులు కాల్పులు జరిపారన్న ఆరోపణలను సౌదీ అరేబియా ఖండించింది. ఈ వాదనలకు ఎటువంటి వాస్తవిక ఆధారం లేదని తెలిపింది. అవిశ్వసనీయ సమాచారంపై ఆధారపడి ఆయా సంస్థలు నివేదికను విడుదల చేసాయని పేర్కొంది. కొన్ని సంస్థల ద్వారా రాజ్యంపై తప్పుడు ఆరోపణలను వ్యాప్తి చేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాన్ని సౌదీ అధికారిక యంత్రాంగం తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం, మానవ హక్కుల సూత్రాలకు సౌదీ కట్టుబడి ఉందని సౌదీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- యూఏఈలో మార్చి 20న ఈద్ అల్ ఫితర్? ఖగోళ శాస్త్రవేత్తల తాజా అంచనా!
- అబుదాబిలో ఇండెక్స్ రెస్టారెంట్ మూసివేత..!!
- దోహాకు పరిమితంగా ఫ్లైట్ సర్వీసులు: ఖతార్ ఎయిర్వేస్
- ఖతార్ లో ఫేక్ షెల్టర్ లొకేషన్ మెసేజులపై GCO క్లారిటీ..!!
- సివిల్ డిఫెన్స్ కు 90 అత్యవసర ఫిర్యాదులు..ఆల్ నార్మల్..!!
- కువైట్లో మత కలహాలను రెచ్చగొట్టే కుట్ర..13 మంది అరెస్టు..!!
- ప్రాంతీయ పరిణామాలపై జీసీసీ అఫిషియల్స్ సమీక్ష..!!
- టార్గెట్ షైబా ఫీల్డ్..16 డ్రోన్లను కూల్చిన సౌదీ అరేబియా..!!
- CBSE 12వ తరగతి బోర్డు పరీక్షలు వాయిదా..!!
- ఇరాన్ సుప్రీం లీడర్ నియామకంపై గందరగోళం









