ఇథియోపియన్ వలసదారులపై దాడులు. ఖండించిన సౌదీ
- August 25, 2023
రియాద్: సౌదీ-యెమెన్ సరిహద్దును దాటుతున్న ఇథియోపియన్ వలసదారుల సమూహాలపై సౌదీ సరిహద్దు గార్డులు కాల్పులు జరిపారన్న ఆరోపణలను సౌదీ అరేబియా ఖండించింది. ఈ వాదనలకు ఎటువంటి వాస్తవిక ఆధారం లేదని తెలిపింది. అవిశ్వసనీయ సమాచారంపై ఆధారపడి ఆయా సంస్థలు నివేదికను విడుదల చేసాయని పేర్కొంది. కొన్ని సంస్థల ద్వారా రాజ్యంపై తప్పుడు ఆరోపణలను వ్యాప్తి చేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాన్ని సౌదీ అధికారిక యంత్రాంగం తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం, మానవ హక్కుల సూత్రాలకు సౌదీ కట్టుబడి ఉందని సౌదీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సోషల్ మీడియాలో వైరల్ అయిన ఘర్షణ వీడియో..దోహాలో 25 మంది అరెస్ట్
- మొహర్రం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన గవర్నర్ అబ్దుల్ నజీర్
- భారత పాస్పోర్ట్ పౌరసత్వానికి రుజువు కాదు.. ఇది కేవలం ప్రయాణ పత్రం మాత్రమే: విదేశాంగ శాఖ
- డెకాయ్ ఆపరేషన్లతో పోలీసుల బాగోతం బట్టబయలు: సీపీ సజ్జనార్
- హోర్ముజ్ జలసంధి పై సుంకాలు ఉండవు..అమెరికాకు తెలిపిన ఇరాన్
- సైబర్ నేరాల నియంత్రణ పై ప్రధాని మోదీ ప్రత్యేక దృష్టి
- కువైట్లో పశువుల షెడ్డులో ఘర్షణ.. ముగ్గురికి గాయాలు, ముగ్గురు అరెస్ట్
- వెనెజువెలాలో భూకంప భీభత్సం..
- భారత క్రికెట్ చరిత్రను మార్చిన రోజు
- క్రెడిట్ కార్డు యూజర్లకు RBI గుడ్ న్యూస్







