ఇథియోపియన్ వలసదారులపై దాడులు. ఖండించిన సౌదీ
- August 25, 2023
రియాద్: సౌదీ-యెమెన్ సరిహద్దును దాటుతున్న ఇథియోపియన్ వలసదారుల సమూహాలపై సౌదీ సరిహద్దు గార్డులు కాల్పులు జరిపారన్న ఆరోపణలను సౌదీ అరేబియా ఖండించింది. ఈ వాదనలకు ఎటువంటి వాస్తవిక ఆధారం లేదని తెలిపింది. అవిశ్వసనీయ సమాచారంపై ఆధారపడి ఆయా సంస్థలు నివేదికను విడుదల చేసాయని పేర్కొంది. కొన్ని సంస్థల ద్వారా రాజ్యంపై తప్పుడు ఆరోపణలను వ్యాప్తి చేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాన్ని సౌదీ అధికారిక యంత్రాంగం తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం, మానవ హక్కుల సూత్రాలకు సౌదీ కట్టుబడి ఉందని సౌదీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- సైనిక ప్రతీకారం 'కచ్చితంగా' చర్చకు వస్తుంది: యూఏఈ అధ్యక్షుడి దౌత్య సలహాదారు అన్వర్ గార్గాష్
- భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
- టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడికి హైదరాబాద్ కోర్టులో ఊరట
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!









