ఇథియోపియన్ వలసదారులపై దాడులు. ఖండించిన సౌదీ
- August 25, 2023
రియాద్: సౌదీ-యెమెన్ సరిహద్దును దాటుతున్న ఇథియోపియన్ వలసదారుల సమూహాలపై సౌదీ సరిహద్దు గార్డులు కాల్పులు జరిపారన్న ఆరోపణలను సౌదీ అరేబియా ఖండించింది. ఈ వాదనలకు ఎటువంటి వాస్తవిక ఆధారం లేదని తెలిపింది. అవిశ్వసనీయ సమాచారంపై ఆధారపడి ఆయా సంస్థలు నివేదికను విడుదల చేసాయని పేర్కొంది. కొన్ని సంస్థల ద్వారా రాజ్యంపై తప్పుడు ఆరోపణలను వ్యాప్తి చేయడానికి ఉద్దేశపూర్వక ప్రయత్నాన్ని సౌదీ అధికారిక యంత్రాంగం తీవ్రంగా ఖండించింది. అంతర్జాతీయ మానవ హక్కుల చట్టం, మానవ హక్కుల సూత్రాలకు సౌదీ కట్టుబడి ఉందని సౌదీ తన ప్రకటనలో స్పష్టం చేసింది.
తాజా వార్తలు
- ఒమన్ పౌరులకు గుడ్ న్యూస్ చెప్పిన బోట్స్వానా..!!
- ఆహార భద్రతపై భారత్–కువైట్ చర్చలు..!!
- పేషంట్ మృతికి కారణమైన డాక్టర్లకు ఆరు నెలల జైలుశిక్ష..!!
- జెడ్డాలో 1,480 మంది పౌరులకు భూమి పత్రాలు అందజేత..!!
- ఖతార్ సైంటిఫిక్ క్లబ్ ‘యంగ్ ఇన్వెంటర్స్’ ప్రారంభం..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం.. ముగ్గురు పసికందులు సజీవ దహనం
- ఫస్ట్, బిజినెస్ క్లాస్ టికెట్లపై రూమర్స్.. ఖండించిన కువైట్ ఎయిర్వేస్..!!
- సౌదీ దౌత్య శిక్షణ సంస్థ డీజీతో భారత రాయబారి విపుల్ భేటీ
- సీఎం రేవంత్ US టూర్ రద్దు..
- యూట్యూబ్కు పోటీగా చైనా ‘బిలిబిలి’ వచ్చేసింది..







