వాహనదారులకు దుబాయ్ ట్రాఫిక్ విభాగం హెచ్చరికలు
- September 12, 2023
యూఏఈ: దుబాయ్ ట్రాఫిక్ విభాగం వాహనదారులకు హెచ్చరిక జారీ చేసింది. దుబాయ్ లోని ఓ ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగిన తర్వాత అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో అధికారులు వాహనదారులకు అలెర్ట్ జారీ చేశారు. ప్రమాదం గురించి వాహనదారులను హెచ్చరించడానికి అధికారులు X (ట్విటర్) ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో పలు కీలక అంశాలపై వాహనదారులకు సూచనలు చేశారు. లతీఫా బింట్ హమ్దాన్ బ్రిడ్జి నుంచి జెబెల్ అలీ వైపు వస్తున్న అల్ ఖైల్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఈ ఏరియాలో వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలో కోరారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







