వాహనదారులకు దుబాయ్ ట్రాఫిక్ విభాగం హెచ్చరికలు
- September 12, 2023
యూఏఈ: దుబాయ్ ట్రాఫిక్ విభాగం వాహనదారులకు హెచ్చరిక జారీ చేసింది. దుబాయ్ లోని ఓ ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగిన తర్వాత అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో అధికారులు వాహనదారులకు అలెర్ట్ జారీ చేశారు. ప్రమాదం గురించి వాహనదారులను హెచ్చరించడానికి అధికారులు X (ట్విటర్) ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో పలు కీలక అంశాలపై వాహనదారులకు సూచనలు చేశారు. లతీఫా బింట్ హమ్దాన్ బ్రిడ్జి నుంచి జెబెల్ అలీ వైపు వస్తున్న అల్ ఖైల్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఈ ఏరియాలో వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలో కోరారు.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









