వాహనదారులకు దుబాయ్ ట్రాఫిక్ విభాగం హెచ్చరికలు
- September 12, 2023
యూఏఈ: దుబాయ్ ట్రాఫిక్ విభాగం వాహనదారులకు హెచ్చరిక జారీ చేసింది. దుబాయ్ లోని ఓ ప్రధాన రహదారిపై ప్రమాదం జరిగిన తర్వాత అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. మంగళవారం తెల్లవారుజామున ప్రమాదం జరగడంతో అధికారులు వాహనదారులకు అలెర్ట్ జారీ చేశారు. ప్రమాదం గురించి వాహనదారులను హెచ్చరించడానికి అధికారులు X (ట్విటర్) ఓ ప్రకటన విడుదల చేశారు. అందులో పలు కీలక అంశాలపై వాహనదారులకు సూచనలు చేశారు. లతీఫా బింట్ హమ్దాన్ బ్రిడ్జి నుంచి జెబెల్ అలీ వైపు వస్తున్న అల్ ఖైల్ రోడ్డులో ఈ ప్రమాదం జరిగిందని వివరించారు. ఈ ఏరియాలో వాహనాలు నడిపేటప్పుడు వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని ప్రకటనలో కోరారు.
తాజా వార్తలు
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు
- బిట్స్ పిలానీ హైదరాబాద్ క్యాంపస్ యూఏవీ ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
- సౌదీ అరేబియాలో ఒమన్ సుల్తాన్ పర్యటన..
- హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం NH-65 విస్తరణకు ఆమోదం
- కాశీలో ఘనంగా బోనాల పండుగ వేడుకలు
- గణేష్ ఉత్సవాల ఏర్పాట్ల పై తెలంగాణ ప్రభుత్వ సమావేశంలో పాల్గొన్న డీజీపీ సీవీ ఆనంద్
- విపత్తు బాధితుల పాలిట ప్రాణదాతగా కెప్టెన్ ప్రియ
- భారత మార్కెట్పై అజ్మాన్ దృష్టి.. కొత్త ట్రేడ్ ఇన్సెంటివ్ ప్రోగ్రామ్ ప్రకటన
- స్థానిక ఎన్నికల పై సీఎం చంద్రబాబు కీలక వ్యాఖ్యలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్







