డ్రగ్స్తో పట్టుబడ్డ 8 మంది యూత్
- May 20, 2016
8 మంది యువతీ యువకులు 398 బ్యాగ్లలో 'స్పైస్' డ్రగ్స్తో పోలీసులకు పట్టుబడ్డ ఘటన అబుదాబీలో చోటుచేసుకుంది. ఇందులో ఇద్దరు కాలేజీ విద్యార్థులు, మరో మరుగ్గురు కాలేజీ విద్యార్థినులుగా పోలీసులు గుర్తించారు. వీరంతా 21 నుంచి 28 ఏళ్ళ వయసువారే. 125,000 దిర్హామ్ల విలువైన డ్రగ్స్ని విక్రయించేందుకు ప్రయత్నిస్తుండగా వీరిని పోలీసులు పట్టుకున్నారు. జిసిసి నేషనల్, ఓ అరబ్ వ్యక్తి, ముగ్గురు విజిటింగ్ యూరోపియన్స్ ఈ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్నారని పోలీసులు చెప్పారు. ముందస్తు సమాచారంతో పోలీసులు నిందితులపై నిఘా పెట్టారు. డ్రగ్స్ని వేరొకరికి అమ్ముతుండగా సమయం చూసి పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ స్పేస్, స్పైస్ మరియు కె2లను నిషేధిత డ్రగ్స్గా ప్రకటించింది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







