రాజీవ్‌ గాంధీ వర్థంతి, నివాళులు అర్పించిన ప్రముకులు

- May 20, 2016 , by Maagulf
రాజీవ్‌ గాంధీ వర్థంతి, నివాళులు అర్పించిన ప్రముకులు

మాజీ ప్రధాని రాజీవ్‌గాంధీ 25వ వర్థంతిని దేశ వ్యాప్తంగా నిర్వహించారు. దిల్లీలోని రాజీవ్‌ సమాధి వీరభూమి వద్ద పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ, కాంగ్రెస్‌ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌, పలువురు కాంగ్రెస్‌ నేతలు రాజీవ్‌ సమాధి వద్ద నివాళులర్పించారు.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com