రాజీవ్ గాంధీ వర్థంతి, నివాళులు అర్పించిన ప్రముకులు
- May 20, 2016
మాజీ ప్రధాని రాజీవ్గాంధీ 25వ వర్థంతిని దేశ వ్యాప్తంగా నిర్వహించారు. దిల్లీలోని రాజీవ్ సమాధి వీరభూమి వద్ద పలువురు ప్రముఖులు పుష్పాంజలి ఘటించారు. రాష్ట్రపతి ప్రణబ్ముఖర్జీ, కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్, పలువురు కాంగ్రెస్ నేతలు రాజీవ్ సమాధి వద్ద నివాళులర్పించారు.
తాజా వార్తలు
- ఖతార్కు విదేశీ విమానయాన సంస్థల సేవలు పునరుద్ధరణ..!!
- IPL 2026: గుజరాత్ పై ముంబై ఘన విజయం
- నటుడు జగపతిబాబు చేతుల మీదగా రామ్ కొణికి సరికొత్త 'కొణికి లక్స్' స్కిన్ కేర్ ప్రారంభం
- మే 1 నుంచి తిరుమలలో శ్రీవారి దర్శనానికి కొత్త నిబంధనలు
- JEE మెయిన్స్ తుది ఫలితాలు వచ్చేశాయ్..
- ఏపీకి కేంద్ర ప్రభుత్వం గొప్ప శుభవార్త
- కాంగ్రెస్ ప్రభుత్వంకు కేసీఆర్ డెడ్లైన్
- కరీంనగర్లో ఘనంగా 'కార్తికేయ జువెలరీస్' ప్రారంభోత్సవం
- యూఏఈలో ఉగ్రవాద సంస్థ భగ్నం: దేశ భద్రతను దెబ్బతీయాలన్న కుట్ర విఫలం
- బహ్లా కోటలో నాలుగు కొత్త మ్యూజియమ్స్ ప్రారంభం..!!









