లైసెన్స్ లేని రెస్టారెంట్ లో మద్యం, పంది మాంసం విక్రయాలు
- October 01, 2023
కువైట్: కువైట్ ఒక ప్రైవేట్ నివాసాన్ని లైసెన్స్ లేని రెస్టారెంట్గా నడుపుతున్నందుకు, మద్యంతోపాటు పంది మాంసాన్ని అందిస్తున్నారనే ఆరోపణలపై క్రిమినల్ సెక్యూరిటీ సెక్టార్ 8 మందిని అరెస్టు చేసింది. వారు ఒక ప్రైవేట్ నివాసాన్ని రెస్టారెంట్గా మార్చారు. పంది మాంసంతో పాటు దిగుమతి చేసుకున్న మరియు స్థానికంగా తయారు చేసిన ఆల్కహాలిక్ పానీయాలను వినియోగదారులకు అందిస్తున్నారు. అవసరమైన చట్టపరమైన అనుమతి పొందిన తరువాత, క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ అండ్ లైసెన్సింగ్ డిపార్ట్మెంట్ రైడ్ చేసి వారందరినీ అరెస్టు చేసింది. స్థానికంగా తయారైన 489 మద్య పానీయాలు, మద్యంతో కూడిన 54 జార్లు, దిగుమతి చేసుకున్న 10 మద్యం సీసాలు, 218 కిలోల పందిమాంసాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు
- నంద్యాలలో జనసేన పార్టీ పదవుల దరఖాస్తుల స్వీకరణ రెండో రోజు కొనసాగింపు
- ఖనిజ నిల్వల పై మినరల్ మ్యాపింగ్: సీఎం చంద్రబాబు
- నకిలీ సమ్మర్ ట్రావెల్ ఆఫర్ల పై అప్రమత్తంగా ఉండండి..దుబాయ్ పోలీసుల హెచ్చరిక
- ట్యాక్స్ పెనాల్టీ మాఫీ పథకాన్ని పొడిగించిన సౌదీ అరేబియా..!!
- యునెస్కోలో సుల్తాన్ హైథమ్ చారిత్రక ప్రసంగం..!!
- రాయల్ యూనివర్శిటీ ఫర్ విమెన్ లో ఘనంగా 18వ స్నాతకోత్సవం..!!
- పాస్పోర్ట్, కాన్సులర్ సేవల రుసుములను సవరించిన ఎంబసీ..!!
- జూలై నెల పెట్రోల్, డీజిల్ ధరలు ప్రకటించిన యూఏఈ..!!
- మే నెలలో QR1.73 బిలియన్ల విలువైన రియల్ ఎస్టేట్ లావాదేవీలు..!!
- తెలంగాణ వ్యాప్తంగా రిజిస్ట్రేషన్ సర్వర్లు డౌన్!







