అజర్బైజాన్, డాగేస్తాన్లలో ఎత్తైన శిఖరాన్ని జయించిన బహ్రెయిన్
- October 08, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్కు చెందిన సెమ్రీన్ అహ్మద్ ఇటీవల అజర్బైజాన్, డాగేస్తాన్లలో ఎత్తైన 4,466 మీటర్ల బజార్డుజు పర్వతాన్ని జయించారు. మౌంట్ బజార్డుజు డాగేస్తాన్.. రష్యా, అజర్బైజాన్ మధ్య సరిహద్దులో ఉన్న గ్రేటర్ కాకసస్ శ్రేణిలో ఉన్న అతి ఎత్తైన పర్వత శిఖరం. బహ్రెయిన్ సాహసికుకురాలు, ఆమె గైడ్ రినాట్ మరో అద్భుతమైన విజయాన్ని సాధించడానికి అజర్బైజాన్లోని కాకసస్ పర్వతాలలోని క్యూబా మారుమూల ప్రాంతం నుండి తమ యాత్రను ప్రారంభించారు. తన రెండు రోజుల ప్రయాణంలో అనేక ఇబ్బందులు తలెత్తాయని సెమ్రీన్ వివరించింది. సెమ్రీన్ ఈ ఏడాది ఆగస్టులో 5,642 మీటర్ల ఎత్తైన పర్వత శిఖరమైన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని చేరుకోవడం ద్వారా మరో అద్భుతమైన మైలురాయిని సాధించింది.
తాజా వార్తలు
- ధోఫర్ మున్సిపాలిటీలో ఆన్లైన్ లో అనుమతులు..!!
- రిమోట్ యాక్సెస్ యాప్ల పై హెచ్చరించిన అబుదాబి పోలీసులు..!!
- బహ్రెయిన్ లో విమాన రాకపోకలు పునఃప్రారంభం..!!
- సౌదీ అరేబియాలో భారీ వర్షాలు..అలెర్ట్ జారీ..!!
- సిబ్బందిని పరామర్శించిన KNG చీఫ్..!!
- దోహాలో ఖతార్-భారత్ మధ్య ఇంధన చర్చలు..!!
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ









