అజర్బైజాన్, డాగేస్తాన్లలో ఎత్తైన శిఖరాన్ని జయించిన బహ్రెయిన్
- October 08, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్కు చెందిన సెమ్రీన్ అహ్మద్ ఇటీవల అజర్బైజాన్, డాగేస్తాన్లలో ఎత్తైన 4,466 మీటర్ల బజార్డుజు పర్వతాన్ని జయించారు. మౌంట్ బజార్డుజు డాగేస్తాన్.. రష్యా, అజర్బైజాన్ మధ్య సరిహద్దులో ఉన్న గ్రేటర్ కాకసస్ శ్రేణిలో ఉన్న అతి ఎత్తైన పర్వత శిఖరం. బహ్రెయిన్ సాహసికుకురాలు, ఆమె గైడ్ రినాట్ మరో అద్భుతమైన విజయాన్ని సాధించడానికి అజర్బైజాన్లోని కాకసస్ పర్వతాలలోని క్యూబా మారుమూల ప్రాంతం నుండి తమ యాత్రను ప్రారంభించారు. తన రెండు రోజుల ప్రయాణంలో అనేక ఇబ్బందులు తలెత్తాయని సెమ్రీన్ వివరించింది. సెమ్రీన్ ఈ ఏడాది ఆగస్టులో 5,642 మీటర్ల ఎత్తైన పర్వత శిఖరమైన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని చేరుకోవడం ద్వారా మరో అద్భుతమైన మైలురాయిని సాధించింది.
తాజా వార్తలు
- టీవీకే సర్కారు బీజేపీకి జిరాక్స్ కాపీ..
- జగిత్యాలలో జరగనున్న అఖిల భారత ముషాయిరా పోస్టర్లను ఆవిష్కరించిన డీజీపీ సీవీ ఆనంద్
- రేపు తెరుచుకోనున్న శబరిమల ఆలయం...
- భారీ వర్షాల నేపథ్యంలో సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
- భారీ వర్షాల నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని పోలీసులకు డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాలు
- యూఏఈలో కాలర్ ఐడి స్పూఫింగ్ స్కామ్ పై నిపుణుల వార్న్..!!
- ఇండియన్ ఎంబసీ ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్..!!
- సౌదీలో సెల్ఫ్ డ్రైవింగ్ వెహికల్స్ కు కొత్త ట్రాఫిక్ రూల్స్..!!
- రక్తదానం..ప్రాణాలను కాపాడే ఒక మానవతా చర్య..!!
- ఖతార్లోని 54 ప్రభుత్వ పాఠశాలల్లో మానసిక ఆరోగ్యంపై ప్రచారం..!!









