అజర్బైజాన్, డాగేస్తాన్లలో ఎత్తైన శిఖరాన్ని జయించిన బహ్రెయిన్
- October 08, 2023
బహ్రెయిన్: బహ్రెయిన్కు చెందిన సెమ్రీన్ అహ్మద్ ఇటీవల అజర్బైజాన్, డాగేస్తాన్లలో ఎత్తైన 4,466 మీటర్ల బజార్డుజు పర్వతాన్ని జయించారు. మౌంట్ బజార్డుజు డాగేస్తాన్.. రష్యా, అజర్బైజాన్ మధ్య సరిహద్దులో ఉన్న గ్రేటర్ కాకసస్ శ్రేణిలో ఉన్న అతి ఎత్తైన పర్వత శిఖరం. బహ్రెయిన్ సాహసికుకురాలు, ఆమె గైడ్ రినాట్ మరో అద్భుతమైన విజయాన్ని సాధించడానికి అజర్బైజాన్లోని కాకసస్ పర్వతాలలోని క్యూబా మారుమూల ప్రాంతం నుండి తమ యాత్రను ప్రారంభించారు. తన రెండు రోజుల ప్రయాణంలో అనేక ఇబ్బందులు తలెత్తాయని సెమ్రీన్ వివరించింది. సెమ్రీన్ ఈ ఏడాది ఆగస్టులో 5,642 మీటర్ల ఎత్తైన పర్వత శిఖరమైన మౌంట్ ఎల్బ్రస్ శిఖరాన్ని చేరుకోవడం ద్వారా మరో అద్భుతమైన మైలురాయిని సాధించింది.
తాజా వార్తలు
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!
- కువైట్ లో ట్రక్కుల రాకపోకలపై ఆంక్షలు..నిషేధ సమయాలు ఇవే..!!
- సౌదీ టూరిజం రంగంలో డిజిటల్ విప్లవం.. యూనిఫైడ్ ప్లాట్ఫామ్ ప్రారంభం..!!







