టెహ్రాన్ చేరుకున్న భారత ప్రధాని నరేంద్ర మోదీ
- May 22, 2016
రెండ్రోజుల ఇరాన్ పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ఆదివారం రాత్రి ప్రత్యేక విమానంలో టెహ్రాన్ చేరుకున్నారు. అనంతరం ఇరాన్ లోని భాయ్ గంగా సింగ్ గురుద్వార్ ని దర్శించుకున్నారు. చాబహార్ ఓడరేవు ప్రాజెక్టు తొలిదశ ఒప్పందంపై మోదీ ప్రధానంగా దృష్టి పెట్టారు. ఉగ్రవాద నిర్మూలన, ఇంధన వనరులపై ఇరాన్తో చర్చించనున్నారు. ఇరాన్తో సంబంధాలు, ఇంధన భాగస్వామ్యం పెంపే లక్ష్యంగా ప్రధాని పర్యటన సాగనుంది.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









