వరుణ్ సందేశ్ 'మిస్టర్ 420' టైటిల్ లోగో ఆవిష్కరణ
- May 22, 2016
వర్ధమాన నటుడు వరుణ్ సందేశ్, ప్రియాంక భరద్వాజ్ జంటగా నటిస్తున్న చిత్రం మిస్టర్ 420. ఈ చిత్ర టైటిల్ లోగోను ప్రసాద్ ల్యాబ్స్లో ఆదివారం ఆవిష్కరించారు. ఈ చిత్రానికి రవికుమార్ దర్శకత్వం వహిస్తుండగా, హరికుమార్రెడ్డి గజ్జల నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ నిర్మాత కేఎల్ దామోదర్ప్రసాద్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా దర్శకుడు రవికుమార్ మాట్లాడుతూ.. ఈ చిత్రంలో వరుణ్సందేశ్ మునుపటి కంటే భిన్నంగా కనిపిస్తారని తెలిపారు. చిత్రం ప్రస్తుతం చిత్రం పోస్ట్ ప్రొడక్షన్లో ఉందని, త్వరలో ఆడియో విడుదల చేస్తామని నిర్మాత తెలిపారు. చిత్రానికి ముస్తఫా సంగీతం సమకూర్చారు.
తాజా వార్తలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన – బహ్రెయిన్లో మోగిన సైరన్ల�
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!
- వాణిజ్య స్థలాల అద్దెపై కువైట్ ఫైర్ ఫోర్స్ కీలక సూచనలు..!!
- పర్యావరణ పరిరక్షణలో ఒమన్కు అంతర్జాతీయ గుర్తింపు..!!
- సోషల్ మీడియా బ్యాన్.. క్రియేటర్ ఎకానమీపై ప్రభావంపై యూఏఈ క్లారిటీ..!!
- డొమెస్టిక్ వర్కర్ ను వేధించిన మహిళకు మూడేళ్ల జైలు..!!
- ధోఫార్ ఖరీఫ్ సీజన్.. వినియోగదారుల రక్షణకు 52 మంది అధికారుల నియామకం..!!
- కలర్వర్స్ ఎక్స్పీరియన్స్తో కుటుంబాలకు వినూత్న వినోదం..!!







