10 వేల మంది నర్సులకు 50 KD ఇంక్రిమెంట్
- October 16, 2023
కువైట్: ఆరోగ్య మంత్రిత్వ శాఖ నర్సుల పని భత్యం ప్రకటించింది. మూడు కేటగిరీలు (A-B-C)లలో పనిచేస్తున్న దాదాపు 10,000 మంది నర్సులకు పని భత్యాలుగా సగటున 50 KD పెరుగుదల లభిస్తుంది. ఈ పునర్విభజన ఫలితంగా దాని లబ్ధిదారులకు నెలకు సగటున 50 దినార్ల పని భత్యం పెరుగుతుందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. దీంతో దాదాపు 10,000 మంది నర్సులకు లబ్ధి చేకూరుతుందన్నారు. ఇందులో 697 కువైట్ నర్సులు, 7,902 నాన్-కువైట్ నర్సులు ఉన్నారని మంత్రిత్వ శాఖ వెల్లడించింది.
తాజా వార్తలు
- అమెరికాతో శాంతి చర్చలకు ముందు ఇరాన్ మరో రెండు కొత్త షరతులు..
- ఏప్రిల్ 14న దేశంలో తొలి క్వాంటం టెస్ట్ ఫెసిలిటీ ప్రారంభం
- 26 మందిని స్వదేశానికి రప్పించాలంటూ సుప్రీంకోర్టు ఆదేశం
- ఏపీ ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్కు కొత్త దిశ
- ఇరాన్ దాడుల్లో గాయపడిన వారి చికిత్సపై అబూదాబి పోలీస్ చీఫ్ సమీక్ష
- యూపీలో ఘోర పడవ ప్రమాదం..10 మంది మృతి
- కేసీఆర్తో జీవన్ రెడ్డి భేటీ
- డ్రోన్ అటాక్స్ పై కువైట్ వార్నింగ్..!!
- ఖతార్లో భారత విదేశాంగ మంత్రి కీలక చర్చలు..
- సోహార్ లో భారీగా ఆల్కాహాల్ సీజ్..!!









