టెర్రరిస్టుల దాడి : ఇద్దరు పోలీసుల మృతి
- May 22, 2016
పోలీసులను లక్ష్యంగా చేసుకొని తీవ్రవాదులు సోమవారం దాడికి తెగబడ్డారు. ఈ సంఘటనలో ఇద్దరు పోలీసులు మృతి చెందగా, ఒకరికి గాయాలయ్యాయి. జదీబాల్ లో ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ పై అతి సమీపం నుంచి తీవ్రవాదులు కాల్పులకు జరిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







