ఖతార్ లో వేలం కోసం మొబైల్ యాప్ ప్రారంభం
- October 24, 2023
దోహా: ఎలక్ట్రానిక్ సేవలను అభివృద్ధి చేసే ప్రయత్నాల్లో భాగంగా అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ.. వేలంపాటలను క్రమబద్ధీకరించడానికి 'సౌమ్' మొబైల్ అప్లికేషన్ను ప్రారంభించింది. అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అందించే వస్తువులను కొనుగోలు చేసే విధానాలను కొత్త యాప్ సులభతరం చేస్తుందని వెల్లడించారు. మంత్రిత్వ శాఖ తరచుగా స్పెషల్ నంబర్ ప్లేట్లు, వాహనాలు, పడవలు, పరికరాలు, ఎలక్ట్రానిక్ పరికరాలు, ఇతర వస్తువుల కోసం వేలం నిర్వహిస్తుంది. పైలెట్ దశలో అప్లికేషన్ ప్రత్యేకమైన ట్రాఫిక్ ప్లేట్ నంబర్లకు పరిమితం చేసారు. దీనిని మొబైల్ యాప్ స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకోవచ్చు.
--రాజ్ కుమార్ వనంబత్తిన(మాగల్ఫ్ ప్రతినిధి,ఖతార్)
తాజా వార్తలు
- భారత రాష్ట్రపతికి యూఏఈ కొత్త రాయబారి ఆధారపత్రాల సమర్పణ
- ఓవర్టేకింగ్, ఇండికేటర్ వాడకంపై నిర్లక్ష్యం.. 2,756 కేసులు నమోదు..!!
- మస్కట్లో వీధుల పేర్లు, చిరునామాల ధృవీకరణ 80 శాతం పూర్తి..!!
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!







