8 నెలలలో ఈ-స్కూటర్ ప్రమాదాల్లో 5 మంది మృతి, 29 మందికి గాయాలు
- October 25, 2023
దుబాయ్: గత ఎనిమిది నెలలుగా దుబాయ్లో జరిగిన ఈ-స్కూటర్ ప్రమాదాల్లో ఐదుగురు మృతి చెందగా, 29 మంది గాయపడ్డారు. ఇ-స్కూటర్లపై 32 ప్రమాదాలు నమోదుఖ్యినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన వారిలో ఇద్దరి పరిస్థితి తీవ్రంగా ఉందని పేర్కొన్నారు.
ఎనిమిది నెలల్లో రైడర్లపై 10,000 జరిమానాలు విధించినట్లు ట్రాఫిక్ విభాగం డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. రైడర్లు ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడుతున్న వీడియోను పోలీసులు తమ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇతరుల ప్రాణాలకు హాని కలిగించే రైడర్లపై 300 దిర్హామ్ల జరిమానా విధించబడుతుందని, 16 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలు ఇ-స్కూటర్ను నడపడం వంటి ఉల్లంఘనలను వీడియోలో చూపించారు. ఈ-స్కూటర్ రైడర్లు అన్ని సంబంధిత భద్రతా నియమాలను పాటించాలని అధికారి కోరారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







