భారతీయులకు శుభవార్త చెప్పిన శ్రీలంక
- October 25, 2023
కువైట్: పైలట్ ప్రాజెక్ట్ కింద భారతదేశం, చైనా, రష్యాతో సహా ఏడు దేశాల నుండి వచ్చే సందర్శకులకు శ్రీలంక వీసా రహిత ప్రవేశాన్ని అనుమతిస్తుందని ఆ దేశ విదేశాంగ మంత్రి మంగళవారం తెలిపింది. ఈ నిర్ణయాన్ని శ్రీలంక కేబినెట్ ఆమోదించిందని ఆ దేశ మంత్రి అలీ సబ్రీ తెలిపారు. పైలట్ ప్రాజెక్ట్ మార్చి 31, 2024 వరకు కొనసాగుతుందని వెల్లడించారు. "భారతదేశం, చైనా, రష్యా, మలేషియా, జపాన్, ఇండోనేషియా & థాయ్లాండ్లకు ఉచిత వీసాలను మార్చి 31 వరకు పైలట్ ప్రాజెక్ట్గా తక్షణమే అమలు చేయడానికి క్యాబినెట్ ఆమోదించింది." అని మంత్రి సాబ్రీ సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్ )లో పేర్కొన్నారు.
తాజా వార్తలు
- యూఏఈ నివాసులకు గుడ్ న్యూస్..Nol ట్రావెల్ కార్డుతో కారు అద్దెపై 40% వరకు డిస్కౌంట్
- భద్రాద్రిలో త్వరలో కొత్త విమానాశ్రయం: కేంద్ర మంత్రి
- గ్లోబల్ నాలెడ్జ్ హబ్గా హైదరాబాద్..
- ఉక్రెయిన్ పై రష్యా క్షిపణుల దాడి.. 12 మంది మృతి!
- వాహనాల మధ్య సేఫ్ డిస్టెన్స్.. ఉల్లంఘనకు SR300 ఫైన్..!!
- జీసీసీ దేశాల మధ్య ఆరోగ్య రంగంలో సహకారం బలోపేతం..!!
- ఖతార్లో చర్మవ్యాధులకు అధునాతన చికిత్సలు..!!
- ఫర్వానియాలో అగ్నిప్రమాదం.. పలు వాహనాలు దగ్ధం..!!
- ఒమన్లో విద్యార్థుల ఆన్లైన్ బదిలీ సేవలు పునరుద్ధరణ..!!
- అబుదాబి అద్దె నిబంధనలతో అద్దెదారులకు ఊరట..!!







