గాజాపై మరోసారి విరుకుపడ్డ ఇజ్రాయెల్
- October 28, 2023
యూఏఈ: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విరుకుపడ్డది. ఉత్తర గాజా స్ట్రిప్లోని హమాస్ సొరంగాలు, భూగర్భ బంకర్లపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబు దాడి చేశాయి. ఇందులో పదుల సంఖ్యలో పాలస్తీయన్లు మరణించగా.. వందలాది మంది గాయపడ్డట్లు హమాస్ ప్రకటించింది. ఈ దాడుల్లో 50కి పైగా బందీలు కూడా మరణించారని సమాచారం. ఇదిలా ఉండగా ఫైటర్ జెట్లు 150 "భూగర్భ లక్ష్యాలను" చేధించాయని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. వైమానికి దాడులను ఉధృతం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం తెలిపింది. ముట్టడిలో ఉన్న గాజాలో ఉన్న 2.3 మిలియన్ల మందిని బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఇజ్రాయెల్ కమ్యూనికేషన్ వ్యవస్థలను నాశనం చేసింది.మరోవైపు హమాస్ విస్తృతమైన సొరంగాలు, భూగర్భ బంకర్ల నెట్వర్క్ లక్ష్యంగా భూతల దాడులకు సిద్ధం అవుతున్నట్లు అని ఇజ్రాయెల్ సైనిక అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- తమిళ కవి వైరముత్తుకు ‘జ్ఞానపీఠ్’ అవార్డు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!









