గాజాపై మరోసారి విరుకుపడ్డ ఇజ్రాయెల్
- October 28, 2023
యూఏఈ: గాజాపై మరోసారి ఇజ్రాయెల్ విరుకుపడ్డది. ఉత్తర గాజా స్ట్రిప్లోని హమాస్ సొరంగాలు, భూగర్భ బంకర్లపై ఇజ్రాయెల్ యుద్ధ విమానాలు బాంబు దాడి చేశాయి. ఇందులో పదుల సంఖ్యలో పాలస్తీయన్లు మరణించగా.. వందలాది మంది గాయపడ్డట్లు హమాస్ ప్రకటించింది. ఈ దాడుల్లో 50కి పైగా బందీలు కూడా మరణించారని సమాచారం. ఇదిలా ఉండగా ఫైటర్ జెట్లు 150 "భూగర్భ లక్ష్యాలను" చేధించాయని ఇజ్రాయెల్ మిలటరీ తెలిపింది. వైమానికి దాడులను ఉధృతం చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం శనివారం తెలిపింది. ముట్టడిలో ఉన్న గాజాలో ఉన్న 2.3 మిలియన్ల మందిని బయటి ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఇజ్రాయెల్ కమ్యూనికేషన్ వ్యవస్థలను నాశనం చేసింది.మరోవైపు హమాస్ విస్తృతమైన సొరంగాలు, భూగర్భ బంకర్ల నెట్వర్క్ లక్ష్యంగా భూతల దాడులకు సిద్ధం అవుతున్నట్లు అని ఇజ్రాయెల్ సైనిక అధికారులు చెప్పారు.
తాజా వార్తలు
- జూలై 1 నుంచి 3 వరకు భారత్లో పర్యటించనున్న జపాన్ ప్రధాని
- మాదకద్రవ్యాల పై సమగ్ర యుద్ధం ప్రకటిద్దాం: తెలంగాణ పోలీస్
- ఒమాన్లో ఉరుములు, మెరుపులతో భారీ వర్షాల హెచ్చరిక..
- యూఏఈలో తప్పుడు ఎమర్జెన్సీ అలర్ట్లు..సాంకేతిక లోపమే కారణం: NCEMA
- దుబాయ్ ఆవిష్కరణల స్ఫూర్తికి ప్రతీక 'దుబాయ్-ఇట్' కార్యక్రమం
- ఏడాది చివరినాటికి అబుదాబిలో ఎయిర్ టాక్సీ సేవలు..
- ఇరాన్ విదేశాంగ మంత్రితో యూఏఈ విదేశాంగ మంత్రి అబ్దుల్లా బిన్ జాయెద్ ఫోన్ సంభాషణ
- RTGS సేవల పై మంత్రి నారా లోకేశ్ ఉన్నతస్థాయి సమీక్ష
- నాగ్పూర్ విమానాశ్రయం జీఎంఆర్ ఎయిర్పోర్ట్స్ పోర్ట్ఫోలియోలో చేరిక
- సీఎం రేవంత్ ప్రభుత్వం కీలక నిర్ణయం..







