గాజాపై అత్యవసర UN సమావేశానికి యూఏఈ పిలుపు
- October 29, 2023
యూఏఈ: గాజాలో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లను డిస్కనెక్ట్ చేయడంతో వీలైనంత త్వరగా సమావేశం కావాలని యూఏఈ శనివారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కోరిందని దౌత్యవేత్తలు తెలిపారు. గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ ను ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా అత్యవసర UNSC సమావేశాన్ని ఏర్పాటు చేయాలని యూఏఈ అభ్యర్థించిందని యూఏఈ దౌత్యవేత్తలు వెల్లడించారు. 15 మంది సభ్యుల కౌన్సిల్ ఆదివారం నాటికి సమావేశం కావచ్చని దౌత్యవేత్తలు తెలిపారు. మరోవైపు యూఏఈ ఆక్రమిత గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టడాన్ని ఖండించింది. ఇజ్రాయెల్ సైనిక దాడులు తీవ్రతరం కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- దుబాయ్ ఎయిర్పోర్ట్ పరిసరాల్లో కీలక రహదారులు తాత్కాలికంగా మూసివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్లో విమాన సర్వీసులు తాత్కాలికంగా నిలిపివేత!
- దుబాయ్ ఎయిర్పోర్ట్ సమీపంలో అగ్నిప్రమాదం
- యూఏఈలో పిల్లల భద్రతకు అగ్ర ప్రాధాన్యత..షేక్ మొహమ్మద్
- ఈద్ అల్-ఫితర్ సెలవులను ప్రకటించిన ఖతార్..!!
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్









