గాజాపై అత్యవసర UN సమావేశానికి యూఏఈ పిలుపు
- October 29, 2023
యూఏఈ: గాజాలో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లను డిస్కనెక్ట్ చేయడంతో వీలైనంత త్వరగా సమావేశం కావాలని యూఏఈ శనివారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కోరిందని దౌత్యవేత్తలు తెలిపారు. గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ ను ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా అత్యవసర UNSC సమావేశాన్ని ఏర్పాటు చేయాలని యూఏఈ అభ్యర్థించిందని యూఏఈ దౌత్యవేత్తలు వెల్లడించారు. 15 మంది సభ్యుల కౌన్సిల్ ఆదివారం నాటికి సమావేశం కావచ్చని దౌత్యవేత్తలు తెలిపారు. మరోవైపు యూఏఈ ఆక్రమిత గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టడాన్ని ఖండించింది. ఇజ్రాయెల్ సైనిక దాడులు తీవ్రతరం కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఉద్యోగులకు గుడ్ న్యూస్..జులై 15 నుండి కొత్త హెల్త్ స్కీమ్!
- బ్రతుకు ఆశతో 4 వేల కిలోమీటర్లు ప్రయాణం..
- సౌదీ ఎయిర్పోర్ట్స్లో ఇక పై పక్కా నిఘా
- చెన్నైలో పల్స్ పోలియోను ప్రారంభించిన సీఎం విజయ్!
- తెలంగాణలో నేడు ఈ జిల్లాల్లో వానల హెచ్చరిక..
- మరోసారి తన గొప్ప మనసు చాటుకున్న సోనూ సూద్..
- TTDకి అనంత్ అంబానీ 25 ఎలక్ట్రిక్ బస్సుల విరాళం
- యూఏఈ లాటరీ 'లక్కీ డే' డ్రా..ఒక్కరికే Dh100,000 సొంతం..!!
- సోషల్ మీడియాలో వైరల్ వీడియోపై ఖతార్ ఎయిర్వేస్ క్లారిటీ..!!
- లూలూలో భారీ టెక్ డీల్స్..‘లెట్స్ కనెక్ట్’ టెక్ ఫెస్టివల్ ప్రారంభం..!!







