గాజాపై అత్యవసర UN సమావేశానికి యూఏఈ పిలుపు
- October 29, 2023
యూఏఈ: గాజాలో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్, టెలికమ్యూనికేషన్ నెట్వర్క్లను డిస్కనెక్ట్ చేయడంతో వీలైనంత త్వరగా సమావేశం కావాలని యూఏఈ శనివారం ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని కోరిందని దౌత్యవేత్తలు తెలిపారు. గాజాలో గ్రౌండ్ ఆపరేషన్ ను ఇజ్రాయెల్ ప్రకటించిన నేపథ్యంలో వీలైనంత త్వరగా అత్యవసర UNSC సమావేశాన్ని ఏర్పాటు చేయాలని యూఏఈ అభ్యర్థించిందని యూఏఈ దౌత్యవేత్తలు వెల్లడించారు. 15 మంది సభ్యుల కౌన్సిల్ ఆదివారం నాటికి సమావేశం కావచ్చని దౌత్యవేత్తలు తెలిపారు. మరోవైపు యూఏఈ ఆక్రమిత గాజా స్ట్రిప్లో ఇజ్రాయెల్ గ్రౌండ్ ఆపరేషన్ చేపట్టడాన్ని ఖండించింది. ఇజ్రాయెల్ సైనిక దాడులు తీవ్రతరం కావడంపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది.
తాజా వార్తలు
- ఇరాన్ డ్రోన్లను విజయవంతంగా అడ్డుకున్న బహ్రెయిన్ వాయు రక్షణ వ్యవస్థ
- బంగారం కొనవద్దని ప్రధాని మోదీ చెప్పడానికి అసలు రహస్యం ఇదే !!
- నేడు వైఎస్సార్ 17వ వర్ధంతి
- ఇరాన్ పై అమెరికా ప్రతీకార దాడులతో మళ్లీ ఉద్రిక్తతలు
- పబ్లిక్ ప్లేస్లలో స్మోకింగ్..అల్-ముబారకీయాలో 30 కేసులు..!!
- పర్యాటకులకు థాయ్లాండ్ షాక్.. 60కి పైగా దేశాలకు వీసా ఫ్రీ స్టే కుదింపు..!!
- సౌదీ అరేబియాలో 2026–27 హంటింగ్ సీజన్ ప్రారంభం..నిబంధనలు కఠినం..!!
- డొమెస్టిక్ వర్కర్ల నియామక ప్రకటనలపై ఖతార్ కార్మిక మంత్రిత్వ శాఖ హెచ్చరిక..!!
- 'ఎయిర్ వైస్ మార్షల్' ర్యాంక్ సాధించిన తొలి మహిళా ఆఫీసర్గా శక్తి శర్మ
- ఏసీ బస్సుల్లోనూ మహిళలకు ఫ్రీ: సీఎం చంద్రబాబు







