జపాన్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనంగా దసరా ఉత్సవాలు
- October 30, 2023
టోక్యో: జపాన్లో ఉన్న తెలుగు కమ్యూనిటీ ఫామిలీ మెంబెర్స్ (ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ ప్రణవములు) దసరా పండగ సందర్బంగా జపాన్ దేశంలోని టోక్యో ఓజిమాలో దసరా ఉత్సవాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో 90 తెలుగు కుటుంబాలు కుటుంబ సందర్భానుసారం హాజరైనాయి. ఇందులో ఆటపాటలతో ,పిల్లలు ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ తెలుగు సంస్కృతి సంప్రదాయాలు ఉట్టిపడేలా జపాన్ దేశంలో పండుగలను తెలుగువారందరమూ కలసి జరుపుకుంటున్నామన్నారు. స్వగ్రామాల అభివృద్ధికి తోడ్పాటు అందిస్తూ మాతృభూమి రుణం తీర్చుకుంటున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సభ్యులు గుంటూరు జగన్, రాయచోటి వెంకట్, రాయచోటి తిరుమల్ రెడ్డి, పృథ్వి, సాగర్, పృథ్వి, శ్రీధర్, కర్నూలు చంద్ర, హైదరాబాద్ శ్రీధర్, గుంటూరు రమేష్, వరంగల్ శ్రీనివాస రెడ్డి, విజయవాడ రవీంద్ర నాధ్ రెడ్డి, కడప దివాకర్ రెడ్డి, శిరీష్ తదితరులు పాల్గొన్నారు.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







