ప్రవాసుల వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ నిలిపివేత
- November 03, 2023
కువైట్: పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్(PAM) వెరిఫికేషన్ ప్రక్రియ కోసం వివిధ రంగాలలో వేలాది మంది ప్రవాసుల వర్క్ పర్మిట్ల పునరుద్ధరణను తాత్కాలికంగా నిలిపివేసింది. వర్క్ ఫోర్స్ ను సర్దుబాటు చేయడానికి, జాబ్ మార్కెట్ను నియంత్రించడానికి జరుగుతున్న ప్రయత్నంలో ఇది భాగం అని PAM వారి అకడమిక్ సర్టిఫికెట్ల ప్రామాణికతను ధృవీకరిస్తోంది. వెరిఫికేషన్లో అన్ని ఉద్యోగ వివరాలు అకడమిక్ క్వాలిఫికేషన్తో ఉన్నాయో లేదో తనిఖీలు చేస్తున్నారు. ఉదాహరణకు, 'లీగల్ రీసెర్చర్' గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి న్యాయ డిగ్రీని కలిగి ఉండాలి.
తాజా వార్తలు
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు
- ఎతిహాద్ రైల్ ప్రయాణికులకు కీలక మార్గదర్శకాలు..
- యూఏఈలో సాధారణ పాస్పోర్ట్, వీసా సేవల నిలిపివేత మరో రోజు పొడిగింపు..
- ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్తో ఒమాన్ సుల్తాన్ హైథమ్ భేటీ..
- మూడు నెలల పాటు జరిమానాల్లో 50% తగ్గింపు ప్రకటించిన షార్జా పోలీసులు
- పద్మభూషణ్ డా.నోరి దత్తాత్రేయుడిని ఘనంగా సత్కరించిన మెడికవర్ హాస్పిటల్స్
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత







