ప్రవాసుల వర్క్ పర్మిట్ల పునరుద్ధరణ నిలిపివేత
- November 03, 2023
కువైట్: పబ్లిక్ అథారిటీ ఆఫ్ మ్యాన్పవర్(PAM) వెరిఫికేషన్ ప్రక్రియ కోసం వివిధ రంగాలలో వేలాది మంది ప్రవాసుల వర్క్ పర్మిట్ల పునరుద్ధరణను తాత్కాలికంగా నిలిపివేసింది. వర్క్ ఫోర్స్ ను సర్దుబాటు చేయడానికి, జాబ్ మార్కెట్ను నియంత్రించడానికి జరుగుతున్న ప్రయత్నంలో ఇది భాగం అని PAM వారి అకడమిక్ సర్టిఫికెట్ల ప్రామాణికతను ధృవీకరిస్తోంది. వెరిఫికేషన్లో అన్ని ఉద్యోగ వివరాలు అకడమిక్ క్వాలిఫికేషన్తో ఉన్నాయో లేదో తనిఖీలు చేస్తున్నారు. ఉదాహరణకు, 'లీగల్ రీసెర్చర్' గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుండి న్యాయ డిగ్రీని కలిగి ఉండాలి.
తాజా వార్తలు
- ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవానికి రంగం సిద్ధం
- పద్మ అవార్డుల కోసం నామినేషన్ల స్వీకరణ
- కేంద్రం సంచలనం..వాళ్లంతా గ్యాస్ సిలిండర్స్ వెనక్కి ఇచ్చేయాలి..
- నాలుగు రాష్ట్రాలకు ఎన్నికల షెడ్యూల్, మే 4న కౌంటింగ్
- ఇదీ మీ ప్రభుత్వం...కలిసి ముందుకు సాగుదాం: సీఎం రేవంత్
- గ్యాస్ సిలిండర్ బ్లాస్ట్, 2 చిన్నారులు మృతి, 7 మందికి గాయాలు
- వాట్సాప్ నుంచే హాస్పిటల్ OP రిజిస్ట్రేషన్లు
- గల్ఫ్ జనసేన కువైట్ ఆధ్వర్యంలో కువైత్ లో రక్తదాన కార్యక్రమం
- రేపటి నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు..
- తెలుగు రాష్ట్రాల్లో రేపటి నుంచి ఒంటిపూట బడులు









