పాలస్తీనియన్ల పై ఇజ్రాయెల్ ఊచకోతను ఖండించిన ఒమన్
- November 05, 2023
మస్కట్: పాలస్తీనా ప్రజలకు వ్యతిరేకంగా ఇజ్రాయెల్ ఆక్రమణ దళాలు కొనసాగిస్తున్న మారణకాండపై ఒమన్ సుల్తానేట్ శనివారం తీవ్రంగా ఖండించింది. పౌరులు మరియు ఆరోగ్య రంగ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఉత్తర గాజా స్ట్రిప్లోని జబాలియాలోని UNRWAకి అనుబంధంగా ఉన్న అల్-ఫఖౌరా స్కూల్పై బాంబు దాడి జరిగింది. గాజా స్ట్రిప్కు దక్షిణాన ఉన్న రఫాకు తూర్పున అనేక పరిసరాలకు సరఫరా చేసే పబ్లిక్ వాటర్ ట్యాంక్పై బాంబు దాడి జరిగిందని విదేశాంగ మంత్రిత్వ శాఖ విడుదల చేసింది. ఇజ్రాయెల్ ఏకపక్షంగా దాడులకు తెగబడుతుందని, అంతర్జాతీయ ఉల్లంఘనకు ముగింపు పలికేందుకు అంతర్జాతీయ కలిసి రావాలని సుల్తానేట్ పిలుపునిచ్చింది. ఇజ్రాయెల్ యుద్ధ నేరాలను విచారించడానికి ఒక న్యాయస్థానాన్ని ఏర్పాటు చేయమని అంతర్జాతీయ క్రిమినల్ కోర్టును అభ్యర్థించింది.
తాజా వార్తలు
- తెలంగాణ బడ్జెట్ రూ.3,24,234 కోట్లు..
- రికార్డు స్థాయిలో కుప్పకూలిన రూపాయి విలువ
- అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో కొత్త ట్విస్ట్..!
- పట్టాభి సీతారామయ్య స్మారక భవనానికి అనుమతులు మంజూరు: ఎంపీ బాలశౌరి
- భారతీయులకు ఎఫెక్ట్..వీసా ఫీజులు పెంచిన యూకే
- తెలంగాణ రైతులకు సీఎం రేవంత్ శుభవార్త
- ప్రపంచ శాంతి, స్థిరత్వానికి మద్దతు సౌదీ కొనసాగిస్తుంది..కింగ్ సల్మాన్
- యూఏఈలో భారీ వర్షాలు, ఉరుములు, వడగళ్ల వాన కురిసే అవకాశం..!!
- ఖతార్ లో ఉరుములతో కూడిన వర్షం, బలమైన గాలులు..!!
- పౌరులకు, నివాసితులకు ఈద్ శుభాకాంక్షలు తెలిపిన సుల్తాన్..!!









