హరియాణాలో బాంబు పేలుడు
- May 26, 2016
హరియాణాలోని ఓ ప్రభుత్వ రవాణా బస్సులో గురువారం ఉదయం బాంబు పేలుడు సంభవించింది. అయితే ఇది ఉగ్రవాదుల దాడి అని కేంద్ర హోంశాఖ వర్గాలు వెల్లడించాయి. వివరాల్లోకి వెళితే..
కురుక్షేత్రలోని ఓ బస్సులో బాంబు పేలుడు సంభవించింది. అయితే బాంబు తీవ్రత తక్కువగా ఉండటంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు. ఈ ఘటనలో 12 మంది ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారమందుకున్న దర్యాప్తు దర్యాప్తు సంస్థ అధికారులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బస్సులోని ఓ బ్యాగులో దుస్తుల కింద బాంబును దాచి ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఇది కచ్చితంగా ఉగ్రవాదుల పనేనని.. అయితే ఏ ఉగ్రవాద సంస్థ దాడికి పాల్పడిందన్నది ఇప్పుడే చెప్పలేమన్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









