ఎక్స్పో 2030 హోస్టింగ్ బిడ్ గెలిచిన సౌదీ అరేబియా
- November 29, 2023
రియాద్: రియాద్ ఎక్స్పో 2030 వరల్డ్ ఫెయిర్కు సౌదీ అరేబియాలోని ఆతిథ్యం ఇవ్వనుంది. బ్యూరో ఇంటర్నేషనల్ డెస్ ఎక్స్పోజిషన్స్లోని 182 మంది సభ్యుల ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇందులో 119 ఓట్లు సౌదీ అరేబియాకు మద్దతుగా పడ్డాయి. దక్షిణ కొరియాకు చెందిన బుసాన్, ఇటలీకి చెందిన రోమ్లు కూడా ఐదేళ్లకోసారి జరిగే ప్రపంచ ఉత్సవానికి ఆతిథ్యం ఇవ్వడానికి పోటీలో నిలిచాయి. హై-ప్రొఫైల్ షోడౌన్లో రోమ్, బుసాన్ మరియు రియాద్ 2030 వరల్డ్ ఎక్స్పోకు హోస్ట్ సిటీగా రేసులో ఉన్నాయి. ఆర్గనైజింగ్ బాడీ విజేతను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. ఎక్స్పో 2025 జపాన్లోని ఒసాకాలో జరగనుంది.
తాజా వార్తలు
- బహ్రెయిన్ లో ఫుట్బాలర్ సహా ఐదుగురు అరెస్టు..!!
- జెడ్డా చాంబర్ బస్తా మార్కెట్ ప్రారంభం..!!
- పేలుళ్ల AI క్లిప్లు షేర్..10 మంది అరెస్టు..!!
- అక్సా మసీదు మూసివేతను ఖండించిన కువైట్..!!
- మస్కట్ లో EV ఛార్జింగ్ స్టేషన్ల విస్తరణ..!!
- ముందు జాగ్రత్త చర్యలు..నిర్దేశిత ప్రాంతాలను ఖాళీ చేయిస్తున్న ఖతార్..!!
- BCCI Naman Awards 2026: ఐదు టైటిళ్ల విజేతలకు అవార్డులు
- గ్యాస్ కనెక్షన్ కేవైసీ అప్డేట్ పేరుతో ఏపీకే ఫైల్స్..జాగ్రత్త!!
- మీ డేటాను పూర్తిగా తుడిచిపెట్టే 'వైపర్ మాల్వేర్'..యూఏఈ సైబర్ కౌన్సిల్ కీలక సూచనలు!
- 16 వేల మంది ఉద్యోగులను ఇంటికి పంపనున్న మెటా!









