ఎక్స్పో 2030 హోస్టింగ్ బిడ్ గెలిచిన సౌదీ అరేబియా
- November 29, 2023
రియాద్: రియాద్ ఎక్స్పో 2030 వరల్డ్ ఫెయిర్కు సౌదీ అరేబియాలోని ఆతిథ్యం ఇవ్వనుంది. బ్యూరో ఇంటర్నేషనల్ డెస్ ఎక్స్పోజిషన్స్లోని 182 మంది సభ్యుల ఓటింగ్ లో పాల్గొన్నారు. ఇందులో 119 ఓట్లు సౌదీ అరేబియాకు మద్దతుగా పడ్డాయి. దక్షిణ కొరియాకు చెందిన బుసాన్, ఇటలీకి చెందిన రోమ్లు కూడా ఐదేళ్లకోసారి జరిగే ప్రపంచ ఉత్సవానికి ఆతిథ్యం ఇవ్వడానికి పోటీలో నిలిచాయి. హై-ప్రొఫైల్ షోడౌన్లో రోమ్, బుసాన్ మరియు రియాద్ 2030 వరల్డ్ ఎక్స్పోకు హోస్ట్ సిటీగా రేసులో ఉన్నాయి. ఆర్గనైజింగ్ బాడీ విజేతను ఎంపిక చేసింది. ఈ సందర్భంగా యూఏఈ అధ్యక్షుడు, హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ హర్షం వ్యక్తం చేశారు. ఇందుకు కృషి చేసిన అధికారులను అభినందించారు. ఎక్స్పో 2025 జపాన్లోని ఒసాకాలో జరగనుంది.
తాజా వార్తలు
- ఇరాన్పై అమెరికా ఆంక్షల నిర్ణయంపై ఉత్కంఠ..!!
- దుబాయ్ విమానాశ్రయంలో కీలక మార్పులు.. మరింత సులభంగా రాకపోకలు..!!
- యుద్ధాల కారణంగా ఆకలి.. అంతర్జాతీయ శాంతి, భద్రతకు ముప్పు..!!
- ఎక్స్పో 2030 రియాద్లో అధికారికంగా పాల్గొనే తొలి దేశంగా ఫ్రాన్స్..!!
- ఆసుపత్రిలో ఘోర అగ్నిప్రమాదం..ముగ్గురు పసికందులు సజీవ దహనం
- సలాలా నుంచి నేరుగా జెడ్డా, చటోగ్రామ్, కాలికట్కు సలామ్ఎయిర్ ఫ్లైట్స్..!!
- ఖతార్లో డ్రోన్ల వినియోగంపై అవగాహన..!!
- ఇరాన్ పై కొత్తగా సైనిక దాడులు చేయం..మార్కో రూబియో
- UAE ప్రభుత్వ పాఠశాలల్లో KG నుంచి 2వ తరగతి వరకు హోంవర్క్ రద్దు
- హైదరాబాద్ నగరవాసులకు తీపి కబురు..







