52వ యూనియన్ డే.. 1,018 మంది ఖైదీలకు క్షమాభిక్ష
- November 29, 2023
యూఏఈ: 52వ యూఏఈ జాతీయ దినోత్సవం సందర్భంగా 1,018 మంది ఖైదీలకు యూఏఈ అధ్యక్షుడు హిస్ హైనెస్ షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ క్షమాభిక్ష ప్రసాదించారు. వారిని జైలు నుంచి విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేశారు. 1971లో ఎమిరేట్స్ల ఏకీకరణకు గుర్తుగా యూఏఈ తన జాతీయ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న యూఏఈ యూనియన్ డేగా జరుపుకుంటారు.
తాజా వార్తలు
- డ్రగ్స్ మాఫియా పై ఉక్కుపాదం.. స్మగ్లర్ల ఆస్తుల జప్తు: హోమ్ మంత్రి అనిత
- ఖమేనీ అంత్యక్రియలకు ప్రధాని మోదీ దూరం..
- నెలల విరామం తర్వాత ఇరాన్–యూఏఈ మధ్య విమాన సర్వీసులు పునఃప్రారంభం
- సెమీకండక్టర్–ఏఐ అవకాశాలకు తైవాన్కు ICIE ఆహ్వానం
- తెలంగాణలో భారీగా డీఎస్పీల బదిలీలు..డీజీపీ సీవీ ఆనంద్ ఉత్తర్వులు
- టాక్స్ పేయర్లు, సామాన్యులకు అలర్ట్..
- వైజాగ్ విమాన ప్రయాణాల్లో చారిత్రాత్మక మార్పు
- ఇరాన్ అంశం పై మంగళవారం దోహాలో కీలక సమావేశం: ట్రంప్
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!







