టీ.బీజేపీ అధికార ప్రతినిధిగా బండారు విజయ లక్ష్మి
- December 01, 2023
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధిగా బండారు లక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆమె అలైబలై ఫౌండేషన్ ఛైర్పర్సన్గా ఉన్నారు. కాగా, బండారు లక్ష్మి హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె.
తాజా వార్తలు
- తెలంగాణ లో మహిళా పెట్రోల్ బంకులు
- ఇద్దరు ఇరానియన్ రివల్యూషనరీ గార్డ్ సెల్స్ అరెస్ట్: ఖతార్
- 166 మిస్సైల్స్, డ్రోన్లను ధ్వంసం చేశాం: బహ్రెయిన్
- కువైట్ పై దాడులకు తెగబడ్డ ఇరాన్..!!
- కువైట్లో సైనికుల మృతి పట్ల ఒమన్ సంతాపం..!!
- దౌత్యాధికారులకు ఇఫ్తార్ విందు ఇచ్చిన సౌదీ అరేబియా..!!
- డిస్టెన్స్ లెర్నింగ్ మార్చి 6 వరకు పొడిగించిన యూఏఈ..!!
- 1,000 కి పైగా ఇరానియన్ దాడులు: యూఏఈ
- అమెరికా కాన్సులేట్ పై డ్రోన్ అటాక్ పై దుబాయ్ క్లారిటీ..!!
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష









