టీ.బీజేపీ అధికార ప్రతినిధిగా బండారు విజయ లక్ష్మి
- December 01, 2023
హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధిగా బండారు లక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆమె అలైబలై ఫౌండేషన్ ఛైర్పర్సన్గా ఉన్నారు. కాగా, బండారు లక్ష్మి హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ కుమార్తె.
తాజా వార్తలు
- విక్రమ్ 1 దేశంలోనే తొలి ప్రైవేట్ రాకెట్..జెండా ఊపి ప్రారంభించిన సీఎం రేవంత్
- కువైట్ ఎయిర్వేస్ 13 గమ్యస్థానాలకు 35 విమాన సర్వీసులు పునఃప్రారంభం
- IPL 2026: రాజస్తాన్ పై హైదరాబాద్ ఘన విజయం
- ఆర్టిఫిషల్ ఇంటలిజెన్స్: మెట్రో నగరాలకే కాదు..విజయవాడకు పాకిన ఏఐ విప్లవం
- IPL 2026: DC పై పంజాబ్ ఘనవిజయం
- ఏపీలో సెగలు పుట్టిస్తున్న ఎండలు..
- నీతిఆయోగ్ నూతన వైస్ ఛైర్మన్ గా అశోక్ కుమార్
- ఎన్టీఆర్ లెజెండరీ అవార్డ్స్ పోస్టర్ను ఆవిష్కరించిన దగ్గుబాటి పురందేశ్వరి
- ఒమన్ లో 40 మంది అరెస్టు..!!
- యూఏఈలో పెట్రోల్ ధరలు పెరుగుతాయా? Dh4 మార్కును తాకుతాయా?









