టీ.బీజేపీ అధికార ప్రతినిధిగా బండారు విజయ లక్ష్మి

- December 01, 2023 , by Maagulf
టీ.బీజేపీ అధికార ప్రతినిధిగా బండారు విజయ లక్ష్మి

హైదరాబాద్: తెలంగాణ బీజేపీ అధికార ప్రతినిధిగా బండారు లక్ష్మి నియమితులయ్యారు. ఈ మేరకు టీబీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ప్రస్తుతం ఆమె అలైబలై ఫౌండేషన్ ఛైర్‌పర్సన్‌గా ఉన్నారు. కాగా, బండారు లక్ష్మి హరియాణా గవర్నర్‌ బండారు దత్తాత్రేయ కుమార్తె.

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com