భారత్ లో పర్యటిస్తున్న సౌదీ హజ్ మంత్రి

- December 06, 2023 , by Maagulf
భారత్ లో పర్యటిస్తున్న సౌదీ హజ్ మంత్రి

మక్కా: హజ్ మరియు ఉమ్రా మంత్రి తౌఫిక్ అల్-రబియా.. హజ్ మరియు ఉమ్రాకు సంబంధించిన అంతర్జాతీయ కమ్యూనికేషన్ పర్యటనలో బాగంగా భారతదేశంలో పర్యటిస్తున్నారు. హజ్ మరియు ఉమ్రా సేవల్లో భారతీయ నాయకులు, వ్యాపారవేత్తలు మరియు పెట్టుబడిదారులతో మంత్రి అనేక సమావేశాలు నిర్వహిస్తారు. హజ్ కోసం యాత్రికుల రాకను సులభతరం చేయడంలో సమన్వయం, సహకారంపై ఇరుపక్షాలు చర్చిస్తాయి. వీసా సేవలు మరియు విధానాలను అందించడానికి నుసుక్ పరిచయ వేదిక ప్రదర్శన మరియు తాషిర్ కేంద్రాన్ని నిర్వహించాలని కూడా ప్రణాళిక ఉందని సౌదీ అధికార యంత్రాంగం వెల్లడించింది.

 

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com