భారత్ లో పర్యటిస్తున్న సౌదీ హజ్ మంత్రి
- December 06, 2023
మక్కా: హజ్ మరియు ఉమ్రా మంత్రి తౌఫిక్ అల్-రబియా.. హజ్ మరియు ఉమ్రాకు సంబంధించిన అంతర్జాతీయ కమ్యూనికేషన్ పర్యటనలో బాగంగా భారతదేశంలో పర్యటిస్తున్నారు. హజ్ మరియు ఉమ్రా సేవల్లో భారతీయ నాయకులు, వ్యాపారవేత్తలు మరియు పెట్టుబడిదారులతో మంత్రి అనేక సమావేశాలు నిర్వహిస్తారు. హజ్ కోసం యాత్రికుల రాకను సులభతరం చేయడంలో సమన్వయం, సహకారంపై ఇరుపక్షాలు చర్చిస్తాయి. వీసా సేవలు మరియు విధానాలను అందించడానికి నుసుక్ పరిచయ వేదిక ప్రదర్శన మరియు తాషిర్ కేంద్రాన్ని నిర్వహించాలని కూడా ప్రణాళిక ఉందని సౌదీ అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- ఇల్లు కొంటే మహిళల పేరుపైనే రిజిస్ట్రేషన్!
- IPL 2026: చెన్నై సూపర్ కింగ్స్ పై పంజాబ్ కింగ్స్ ఘన విజయం
- వణికిన ఉత్తర భారత్..ఢిల్లీలో భూకంపం!
- హైదరాబాద్ మెట్రో స్వాధీనం: ఏప్రిల్ 30 వరకు గడువు పొడిగింపు
- తెలుగు అసోసియేషన్ క్రికెట్ లీగ్ సీజన్–3 ఘనవిజయం
- బంగ్లాదేశ్లో ఇంధన ఎమర్జెన్సీ: సాయంత్రం 6 గంటలకే మాల్స్ బంద్!
- ప్రభుత్వ సేవలు ఇక మీ వాట్సాప్లోనే.. ‘Hi’ చెబితే చాలు!
- దుబాయ్ హిందూ దేవాలయం, గురుద్వారా మూసివేత..!!
- ఒమన్- బెలారస్ సంబంధాల పై సమీక్ష..!!
- బహ్రెయిన్ లో టూర్ గైడింగ్ బలోపేతానికి కృషి..!!









