భారత్ లో పర్యటిస్తున్న సౌదీ హజ్ మంత్రి
- December 06, 2023
మక్కా: హజ్ మరియు ఉమ్రా మంత్రి తౌఫిక్ అల్-రబియా.. హజ్ మరియు ఉమ్రాకు సంబంధించిన అంతర్జాతీయ కమ్యూనికేషన్ పర్యటనలో బాగంగా భారతదేశంలో పర్యటిస్తున్నారు. హజ్ మరియు ఉమ్రా సేవల్లో భారతీయ నాయకులు, వ్యాపారవేత్తలు మరియు పెట్టుబడిదారులతో మంత్రి అనేక సమావేశాలు నిర్వహిస్తారు. హజ్ కోసం యాత్రికుల రాకను సులభతరం చేయడంలో సమన్వయం, సహకారంపై ఇరుపక్షాలు చర్చిస్తాయి. వీసా సేవలు మరియు విధానాలను అందించడానికి నుసుక్ పరిచయ వేదిక ప్రదర్శన మరియు తాషిర్ కేంద్రాన్ని నిర్వహించాలని కూడా ప్రణాళిక ఉందని సౌదీ అధికార యంత్రాంగం వెల్లడించింది.
తాజా వార్తలు
- అబుదాబిలో డ్రైవర్కు జైలు శిక్ష.. 70,000 దిర్హమ్ల ఫైన్..!!
- సౌదీ అరేబియాకు పలు గల్ఫ్, అరబ్ దేశాలు సంతాపం..!!
- కువైట్ లో464 మంది ప్రవాసుల చిరునామాలు రద్దు..!!
- యాంటీడ్రగ్ వ్యతిరేక అవగాహన ప్రదర్శన ప్రారంభం..!!
- బహ్రెయిన్ లో ‘రీఅష్యూర్డ్ హోమ్స్’ తో కుటుంబాలకు ఉపశమనం..!!
- సమ్మర్ వర్కింగ్ అవర్స్ వయోలేషన్ రిపోర్టుకు ప్రత్యేక ఛానెల్స్..!!
- GMR ఏరోస్పేస్ పార్క్లో ఎఫ్టీజీ తొలి భారత తయారీ కేంద్రం ప్రారంభం
- అయోధ్య రామాలయ నిధుల స్కామ్ నిందితులు వీరే!
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: ఇరాన్
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!







