బహ్రేయినీ కోర్టు గురువారం19 మంది నిందితులకు జైలు శిక్ష..
- May 27, 2016
దుబాయ్: బహ్రేయినీ కోర్టు గురువారం19 మంది నిందితులకు పోలీసులకు వ్యతిరేకంగా దాడులను నిర్వహించిన వారిలో ఐదుగురికి జీవిత పర్యంతం జైలు శిక్ష విధించినట్లు న్యాయశాఖ అధికారులు తెలిపారు. గత సంవత్సరం ఆగష్టు లో తూర్పు మనామా ఒక షీతె జనావాసాల గ్రామంలో బాంబు దాడి చేసినందుకు దోషులుగా ఐదుగురు నిందితులకు జీవిత పర్యంతం జైలు శిక్ష విధించారు. పోలీసులు బుల్డోజర్ తో బారికేడ్లను శుబ్రం చేసేటప్పుడు అల్లరి మూకలు పెట్టిన బాంబు పేలిందని చెప్పారు.రెండవ కేసు విషయంలో లో, అదే కోర్టు రాజధానికి దక్షిణంగా సిత్ర లో పోలీసు దాడి పాల్పడినట్లు మగ్గురికి 15 సంవత్సరాలుజైలు శిక్ష విధించారు. మిగిలిన14 మంది నిందితులు సైతం ఆయుధాలు మరియు ప్రేలుడు పదార్థాలు కలిగి ఉండగా ముద్దాయిలు దొరికినట్లు సమాచారం.
తాజా వార్తలు
- ఏఐ ఎయిర్పోర్ట్ సర్వీసెస్లో ఉద్యోగాలు..
- వాటర్ బిల్లు పేరుతో ఏపీకే ఫైల్స్..సీపీ సజ్జనార్ కీలక సూచనలు
- చమురుయేతర రంగాలలో GCC ఎకానమీ దూకుడు..!!
- ప్రపంచ వృద్ధి అంచనాలను తగ్గించనున్న ఐఎంఎఫ్..!!
- ఇండియన్ ఓషన్ కాన్ఫరెన్స్ లో పాల్గొన్న ఒమన్ విదేశాంగ మంత్రి..!!
- Dh4 ట్రాఫిక్ ఫైన్? ఫేక్ SMS స్కామ్ బస్ట్..!!
- BD800 మిలియన్లతో 50వేల హౌజింగ్ యూనిట్లు..!!
- సంక్షోభాన్ని ఐక్యతతో అధిగమించిన యూఏఈ
- ఇస్లామాబాద్ వేదికగా అమెరికా-ఇరాన్ శాంతి చర్చలు: ఉత్కంఠలో ప్రపంచం!
- శ్రీలంక లో పర్యటించిన FTPC ఇండియా బృందం









