బహ్రేయినీ కోర్టు గురువారం19 మంది నిందితులకు జైలు శిక్ష..
- May 27, 2016
దుబాయ్: బహ్రేయినీ కోర్టు గురువారం19 మంది నిందితులకు పోలీసులకు వ్యతిరేకంగా దాడులను నిర్వహించిన వారిలో ఐదుగురికి జీవిత పర్యంతం జైలు శిక్ష విధించినట్లు న్యాయశాఖ అధికారులు తెలిపారు. గత సంవత్సరం ఆగష్టు లో తూర్పు మనామా ఒక షీతె జనావాసాల గ్రామంలో బాంబు దాడి చేసినందుకు దోషులుగా ఐదుగురు నిందితులకు జీవిత పర్యంతం జైలు శిక్ష విధించారు. పోలీసులు బుల్డోజర్ తో బారికేడ్లను శుబ్రం చేసేటప్పుడు అల్లరి మూకలు పెట్టిన బాంబు పేలిందని చెప్పారు.రెండవ కేసు విషయంలో లో, అదే కోర్టు రాజధానికి దక్షిణంగా సిత్ర లో పోలీసు దాడి పాల్పడినట్లు మగ్గురికి 15 సంవత్సరాలుజైలు శిక్ష విధించారు. మిగిలిన14 మంది నిందితులు సైతం ఆయుధాలు మరియు ప్రేలుడు పదార్థాలు కలిగి ఉండగా ముద్దాయిలు దొరికినట్లు సమాచారం.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







