దర్బ్ అల్ సాయి కార్యకలాపాలు పొడిగింపు

- December 18, 2023 , by Maagulf
దర్బ్ అల్ సాయి కార్యకలాపాలు పొడిగింపు

దోహా: జాతీయ దినోత్సవ వేడుకల కోసం సుప్రీం కమిటీ దర్బ్ అల్ సాయిలో కార్యకలాపాలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ లో ప్రకటించింది. కార్యకలాపాలు డిసెంబర్ 23 (శనివారం) వరకు పొడిగించనున్నట్లు పేర్కొంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దర్బ్ అల్ సాయి ఈ సంవత్సరం QND వేడుకలను డిసెంబర్ 10న ప్రారంభించింది.  

Click/tap here to subscribe to MAAGULF news alerts on Telegram

తాజా వార్తలు

- మరిన్ని వార్తలు

Copyrights 2015 | MaaGulf.com