దర్బ్ అల్ సాయి కార్యకలాపాలు పొడిగింపు
- December 18, 2023
దోహా: జాతీయ దినోత్సవ వేడుకల కోసం సుప్రీం కమిటీ దర్బ్ అల్ సాయిలో కార్యకలాపాలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ లో ప్రకటించింది. కార్యకలాపాలు డిసెంబర్ 23 (శనివారం) వరకు పొడిగించనున్నట్లు పేర్కొంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్కు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దర్బ్ అల్ సాయి ఈ సంవత్సరం QND వేడుకలను డిసెంబర్ 10న ప్రారంభించింది.
తాజా వార్తలు
- సీజ్ ఫైర్.. 2-3 నెలల్లో ప్రయాణికుల్లో విశ్వాసం..!!
- సౌదీ ఇంధన కేంద్రాలపై ఇరాన్ దాడులు..బహ్రెయిన్ ఫైర్..!!
- యుద్ధ విరమణ..యూఏఈ, కువైట్, బహ్రెయిన్ పై ఆగని దాడులు..!!
- 42 భవనాలు నేలమట్టం..కువైట్ మున్సిపాలిటీ ఆదేశాలు..!!
- ఖతార్ లో భారీ వర్షాలు..సేఫ్టీ గైడ్ లైన్స్ జారీ..!!
- కువైట్ కాన్సులేట్ పై దాడి.. ఒమన్ ఫైర్..!!
- భారతదేశంలోని 9 నగరాలకు జజీరా విమాన సర్వీసుల తాత్కాలిక రద్దు
- అనంతపురాన్ని సేవతో మార్చిన ఫాదర్ విన్సెంట్ ఫెరర్ జయంతి నేడు
- విద్యాభివృద్ధికి రూ.110 కోట్లు.. ముందుకొచ్చిన కార్పొరేట్ సంస్థలు
- కేరళ, అస్సాం, పుదుచ్చేరిలో పోలింగ్.. ఓటేసిన ప్రముఖులు..









