దర్బ్ అల్ సాయి కార్యకలాపాలు పొడిగింపు
- December 18, 2023
దోహా: జాతీయ దినోత్సవ వేడుకల కోసం సుప్రీం కమిటీ దర్బ్ అల్ సాయిలో కార్యకలాపాలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ లో ప్రకటించింది. కార్యకలాపాలు డిసెంబర్ 23 (శనివారం) వరకు పొడిగించనున్నట్లు పేర్కొంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్కు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దర్బ్ అల్ సాయి ఈ సంవత్సరం QND వేడుకలను డిసెంబర్ 10న ప్రారంభించింది.
తాజా వార్తలు
- ఖతార్లో నిల్వ ఉన్న ఇరాన్కు చెందిన 6 బిలియన్ డాలర్ల నిధులు విడుదల కానున్నాయి: అధ్యక్షుడు పెజె
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!







