దర్బ్ అల్ సాయి కార్యకలాపాలు పొడిగింపు
- December 18, 2023
దోహా: జాతీయ దినోత్సవ వేడుకల కోసం సుప్రీం కమిటీ దర్బ్ అల్ సాయిలో కార్యకలాపాలను పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఎక్స్ లో ప్రకటించింది. కార్యకలాపాలు డిసెంబర్ 23 (శనివారం) వరకు పొడిగించనున్నట్లు పేర్కొంది. ప్రజల నుంచి వస్తున్న డిమాండ్కు ప్రతిస్పందనగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు నిర్వాహకులు తెలిపారు. దర్బ్ అల్ సాయి ఈ సంవత్సరం QND వేడుకలను డిసెంబర్ 10న ప్రారంభించింది.
తాజా వార్తలు
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు







