ఎమిరేటైజేషన్ నిబంధనలను ఉల్లంఘించిన 916 కంపెనీలు
- December 19, 2023
యూఏఈ: 2022 మధ్య నుండి ఇప్పటి వరకు దాదాపు 916 కంపెనీలు ఎమిరేటైజేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పట్టుబడ్డాయి. ఉల్లంఘనలలో ఎమిరేటైజేషన్ లక్ష్యాలను అధిగమించే బోగస్ పద్ధతులను అవలంబించాయి. ఈ కంపెనీలు మొత్తం 1,411 యూఏఈ జాతీయులను నియమించుకున్నాయి.50 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రైవేట్ రంగ సంస్థలకు 2023లో తమ ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవాలని మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) నిర్దేశించింది. డిసెంబరు నెలాఖరులోపు నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో ఎమిరాటీలను 2 శాతం వృద్ధిని నమోదు చెయ్యాలి. కానీ ఎమిరేటైజేషన్ లక్ష్యాలను తప్పించుకోవడానికి లేదా బోగస్ ఉద్యోగాలను సదర్ కంపెనీలు చూపెట్టి నిబంధనలను ఉల్లంఘించాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కంపెనీలు 2026 వరకు ప్రతి సంవత్సరం 2 శాతం ఎమిరాటీలను తమ వర్క్ఫోర్స్లో చేర్చుకోవాలి.
తాజా వార్తలు
- కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం..ఏపీలో త్వరలో మరో కొత్త పథకం..!
- తెలంగాణ కొత్త డీజీపీగా బాధ్యతలు స్వీకరించిన సీవీ ఆనంద్
- ఇరాన్, లెబనాన్, ఇరాక్ ప్రయాణాలపై యూఏఈ నిషేధం..
- అల్ ఖువైర్ స్ట్రీట్ పాక్షిక మూసివేత..!!
- తెలంగాణలోని ఈ జిల్లాల్లో మూడ్రోజులు ఈదురుగాలులతో వర్షాలు
- వాడి బని ఖాలిద్లో వన్యపక్షులను వేటాడిన వ్యక్తులు అరెస్టు..!!
- మే 3 నుండి కార్డుల సేకరణ టైమింగ్ లో మార్పులు..!!
- కెనడా, కువైట్ విదేశాంగ మంత్రులతో సౌదీ విదేశాంగ మంత్రి చర్చలు..!!
- రూ.251కి చేరిన 1 BHD..రెమిటెన్స్ లో లాభాలు..!!
- ఆయుధాల స్మగ్లింగ్..13 మంది , 6 సంస్థలపై అభియోగాలు..!!









