ఎమిరేటైజేషన్ నిబంధనలను ఉల్లంఘించిన 916 కంపెనీలు
- December 19, 2023
యూఏఈ: 2022 మధ్య నుండి ఇప్పటి వరకు దాదాపు 916 కంపెనీలు ఎమిరేటైజేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పట్టుబడ్డాయి. ఉల్లంఘనలలో ఎమిరేటైజేషన్ లక్ష్యాలను అధిగమించే బోగస్ పద్ధతులను అవలంబించాయి. ఈ కంపెనీలు మొత్తం 1,411 యూఏఈ జాతీయులను నియమించుకున్నాయి.50 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రైవేట్ రంగ సంస్థలకు 2023లో తమ ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవాలని మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) నిర్దేశించింది. డిసెంబరు నెలాఖరులోపు నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో ఎమిరాటీలను 2 శాతం వృద్ధిని నమోదు చెయ్యాలి. కానీ ఎమిరేటైజేషన్ లక్ష్యాలను తప్పించుకోవడానికి లేదా బోగస్ ఉద్యోగాలను సదర్ కంపెనీలు చూపెట్టి నిబంధనలను ఉల్లంఘించాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కంపెనీలు 2026 వరకు ప్రతి సంవత్సరం 2 శాతం ఎమిరాటీలను తమ వర్క్ఫోర్స్లో చేర్చుకోవాలి.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







