ఎమిరేటైజేషన్ నిబంధనలను ఉల్లంఘించిన 916 కంపెనీలు
- December 19, 2023
యూఏఈ: 2022 మధ్య నుండి ఇప్పటి వరకు దాదాపు 916 కంపెనీలు ఎమిరేటైజేషన్ నిబంధనలను ఉల్లంఘిస్తూ పట్టుబడ్డాయి. ఉల్లంఘనలలో ఎమిరేటైజేషన్ లక్ష్యాలను అధిగమించే బోగస్ పద్ధతులను అవలంబించాయి. ఈ కంపెనీలు మొత్తం 1,411 యూఏఈ జాతీయులను నియమించుకున్నాయి.50 మంది లేదా అంతకంటే ఎక్కువ మంది ఉద్యోగులు ఉన్న ప్రైవేట్ రంగ సంస్థలకు 2023లో తమ ఎమిరేటైజేషన్ లక్ష్యాలను చేరుకోవాలని మానవ వనరులు మరియు ఎమిరేటైజేషన్ మంత్రిత్వ శాఖ (MoHRE) నిర్దేశించింది. డిసెంబరు నెలాఖరులోపు నైపుణ్యం కలిగిన ఉద్యోగాల్లో ఎమిరాటీలను 2 శాతం వృద్ధిని నమోదు చెయ్యాలి. కానీ ఎమిరేటైజేషన్ లక్ష్యాలను తప్పించుకోవడానికి లేదా బోగస్ ఉద్యోగాలను సదర్ కంపెనీలు చూపెట్టి నిబంధనలను ఉల్లంఘించాయని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. కంపెనీలు 2026 వరకు ప్రతి సంవత్సరం 2 శాతం ఎమిరాటీలను తమ వర్క్ఫోర్స్లో చేర్చుకోవాలి.
తాజా వార్తలు
- మిర్బాత్లో ‘మరాఫీ అల్ లుబాన్’ తుది గడువు పొడిగింపు..!!
- షార్జా దుర్ఘటన.. స్వస్థలానికి బాలిక మృతదేహం తరలింపు..!!
- నేపాల్ వరదలు, కొండచరియల బాధితులకు యూఏఈ 10 మిలియన్ డాలర్ల సాయం
- టెహ్రాన్లో ఖతార్ ప్రధాని పర్యటన.. ఉద్రిక్తతల తగ్గింపుపై ఇరాన్తో చర్చలు
- పాఠశాలలు పునఃప్రారంభం: అజ్మాన్లో ప్రభుత్వ ఉద్యోగులకు సడలింపు
- వాట్సాప్లో అదిరిపోయే ఫీచర్లు
- పసిడి పతకాలతో మెరిసిన భారత చెస్ స్టార్లు మయాంక్, ప్రతీతి!
- కువైట్లో ఆహార సంస్థలపై తనిఖీలు..!!
- ఖతార్లో మూడు కొత్త పబ్లిక్ పార్కులు ప్రారంభం..!!
- బహ్రెయిన్లో రికార్డు స్థాయికి చేరిన ఇంటర్నెట్ కనెక్షన్లు..!!







