మరో విదేశీ ఎయిర్లైన్స్ భారత్కు
- May 28, 2016
సింగపూర్కు చెందిన బడ్జెట్ ఎయిర్లైన్స్ సంస్థ స్కూట్ భారత్లో తమ సేవలను ప్రారంభించింది. సింగపూర్ నుంచి చెన్నై, అమృత్సర్లకు రెండు విమానసర్వీసులను నేటి నుంచి మొదలుపెట్టింది. ఈ ఏడాది అక్టోబర్ నాటికి జైపూర్కు కూడా తమ సేవలను విస్తరించనున్నట్లు స్కూట్ ప్రకటించింది.
ఇందులో భాగంగా చెన్నైకు ప్రతిరోజూ 335 సీట్ల కెపాసిటీ కలిగిన బోయింగ్ విమాన సర్వీసును నడపనుంది. సింగపూర్- అమృతసర్ మధ్య 375 సీట్ల కెపాసిటీ కల్గిన బీ787-900 విమానం వారానికి మూడు సార్లు నడవనుంది. జులై 2 నుంచి అమృతసర్కు వారానికి నాలుగుసార్లు విమానసర్వీసులను అందించేందుకు ప్రయత్నిస్తున్నట్లు స్కూట్ పేర్కొంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







