పసిడి ,వెండి ధరలు మరింత దిగి వచ్చాయి
- May 28, 2016
ఇటీవలి కాలంలో 30 వేలుదాటిన బంగారం ధరలు కొనుగోలు దారులను కలవరపర్చాయి. అయితే ఈ స్థాయిలో భారీ ఒత్తిడిని ఎదుర్కొన్న బంగారం ధరలు ఇక్కడ నిలదొక్కుకోవడంలో విఫలమ్యాయి. దీంతో మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగింది. వరుసగా రెండవ రోజూ నష్టాలను నమోదు చేసిన పసిడి ,వెండి ధరలు శనివారం మరింత దిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో 29 వేల దిగువకు చేరిన పుత్తడి ఇన్వెస్టర్లు ఊరిస్తోంది. రూపాయి, బలహీనత, అంతర్జాతీయ సంకేతాలు ఈ పరిణామానికి కారణమని మార్కెట్ విశ్లేషకుల భావన. అటు ఫెడ్ రెట్లను రాబోయే మరింత పెంచనున్నామని అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్పర్సన్ జానెట్ ఎల్ ఎల్లెన్ ప్రకటించారు. దీంతో డాలర్ కు మరింత డిమాండ్ పెరిగి పసిడికి డిమాండ్ క్షీణించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- టీమిండియాదే విజయం..కివీస్తో ఫైనల్ పోరుకు రెడీ..
- ఖమేనీ మృతికి అధికారికంగా సంతాపం తెలిపిన భారత్
- ICC Mens T20 World Cup 2026: భారత్ భారీ స్కోర్..
- అమెరికా ట్యాంకర్ పై దాడి చేసిన ఇరాన్
- గల్ఫ్ దేశాలకు ఇటలీ బాసట
- షార్జా ఛారిటీ రికార్డు: మొదటి 15 రోజుల్లోనే 4.5 లక్షల ఇఫ్తార్ భోజనాల పంపిణీ!
- అబూదాబీ ICAD 2పై డ్రోన్ శకలాలు: ఆరుగురికి గాయాలు..
- Dh15 మిలియన్ జాక్పాట్ కొట్టిన షార్జా డ్రైవర్..!!
- పబ్లిక్ ప్లేసుల్లో అలాచేస్తే..OMR 300 ఫైన్, 3 నెలల జైలు..!!
- రిలీఫ్ ఫ్లైట్స్..ఖతార్ ఎయిర్వేస్ బిగ్ అప్డేట్..!!









