పసిడి ,వెండి ధరలు మరింత దిగి వచ్చాయి
- May 28, 2016
ఇటీవలి కాలంలో 30 వేలుదాటిన బంగారం ధరలు కొనుగోలు దారులను కలవరపర్చాయి. అయితే ఈ స్థాయిలో భారీ ఒత్తిడిని ఎదుర్కొన్న బంగారం ధరలు ఇక్కడ నిలదొక్కుకోవడంలో విఫలమ్యాయి. దీంతో మార్కెట్లో నష్టాల పరంపర కొనసాగింది. వరుసగా రెండవ రోజూ నష్టాలను నమోదు చేసిన పసిడి ,వెండి ధరలు శనివారం మరింత దిగి వచ్చాయి. ఈ నేపథ్యంలో 29 వేల దిగువకు చేరిన పుత్తడి ఇన్వెస్టర్లు ఊరిస్తోంది. రూపాయి, బలహీనత, అంతర్జాతీయ సంకేతాలు ఈ పరిణామానికి కారణమని మార్కెట్ విశ్లేషకుల భావన. అటు ఫెడ్ రెట్లను రాబోయే మరింత పెంచనున్నామని అమెరికా ఫెడరల్ రిజర్వు చైర్పర్సన్ జానెట్ ఎల్ ఎల్లెన్ ప్రకటించారు. దీంతో డాలర్ కు మరింత డిమాండ్ పెరిగి పసిడికి డిమాండ్ క్షీణించే అవకాశాలున్నాయని అంచనా వేస్తున్నారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







