దుబాయ్ లో వంతెన పై నుంచి పడ్డ స్పోర్ట్స్ కారు..ఇద్దరు మృతి
- December 21, 2023
దుబాయ్: అల్ ఖవానీజ్లోని ఎతిహాద్ మాల్ సమీపంలోని అతివేగంగా వెళ్తున్న స్పోర్ట్స్ కారు వంతెనపై నుంచి పడిపోవడంతో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారని దుబాయ్ పోలీసులు బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి 11.55 గంటలకు ఈ ఘటన జరిగిందని దుబాయ్ పోలీస్లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. మృతుల జాతీయతను గుర్తించాల్సి ఉందన్నారు. మృతుల్లో ఒక మహిళ ఉందన్నారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని అల్ మజ్రూయి తెలిపారు.
తాజా వార్తలు
- హైదరాబాద్-చెన్నై ఇక 2 గంటల్లోనే!
- కేతన్ అగర్వాల్ హత్య దర్యాప్తులో కొత్త విషయాలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!







