దుబాయ్ లో వంతెన పై నుంచి పడ్డ స్పోర్ట్స్ కారు..ఇద్దరు మృతి
- December 21, 2023
దుబాయ్: అల్ ఖవానీజ్లోని ఎతిహాద్ మాల్ సమీపంలోని అతివేగంగా వెళ్తున్న స్పోర్ట్స్ కారు వంతెనపై నుంచి పడిపోవడంతో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారని దుబాయ్ పోలీసులు బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి 11.55 గంటలకు ఈ ఘటన జరిగిందని దుబాయ్ పోలీస్లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. మృతుల జాతీయతను గుర్తించాల్సి ఉందన్నారు. మృతుల్లో ఒక మహిళ ఉందన్నారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని అల్ మజ్రూయి తెలిపారు.
తాజా వార్తలు
- శరవేగంగా భోగాపురం, విజయవాడ ఎయిర్పోర్ట్లు.. కేంద్ర మంత్రి సమీక్ష
- 37 లక్షల మంది లబ్ధిదారులకు రూ.2,000 ప్రత్యేక నిధిని ప్రకటించిన స్టాలిన్
- యూఏఈలో బ్యాంకులు, ఆర్థిక సంస్థల సేవల్లో అంతరాయాలు..!!
- స్ట్రాటజిక్ మెడిసిన్స్, మెడికల్ సప్లై తనిఖీ చేసిన కువైట్ పీఎం..!!
- అనేక ఫ్లైట్స్ రద్దు చేసిన ఒమన్ ఎయిర్..!!
- పౌరులు, నివాసితులు, విజిటర్స్ భద్రతకు సౌదీ భరోసా..!!
- బహ్రెయిన్ లో క్యాంపింగ్ సీజన్ సస్పెండ్..!!
- ఖతార్లో అధిక సామర్థ్యంతో పనిచేస్తున్న ఫుడ్ ఫ్యాక్టరీస్..!!
- ఫుజైరా ఆయిల్ జోన్లో అగ్నిప్రమాదం, కూలిన డ్రోన్ శకలాలు: అదుపులోకి తెచ్చిన అధికారులు!
- కోమ్ నుండి టెహ్రాన్కు సురక్షితంగా చేరుకున్న భారతీయ విద్యార్థులు









