దుబాయ్ లో వంతెన పై నుంచి పడ్డ స్పోర్ట్స్ కారు..ఇద్దరు మృతి
- December 21, 2023
దుబాయ్: అల్ ఖవానీజ్లోని ఎతిహాద్ మాల్ సమీపంలోని అతివేగంగా వెళ్తున్న స్పోర్ట్స్ కారు వంతెనపై నుంచి పడిపోవడంతో జరిగిన ఘోర కారు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మరణించారని దుబాయ్ పోలీసులు బుధవారం తెలిపారు. మంగళవారం రాత్రి 11.55 గంటలకు ఈ ఘటన జరిగిందని దుబాయ్ పోలీస్లోని జనరల్ డిపార్ట్మెంట్ ఆఫ్ ట్రాఫిక్ డైరెక్టర్ మేజర్ జనరల్ సైఫ్ ముహైర్ అల్ మజ్రోయి తెలిపారు. మృతుల జాతీయతను గుర్తించాల్సి ఉందన్నారు. మృతుల్లో ఒక మహిళ ఉందన్నారు. డ్రైవర్ అతివేగమే ప్రమాదానికి కారణమని అల్ మజ్రూయి తెలిపారు.
తాజా వార్తలు
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన
- ఉమ్ అల్ కువైన్లో 1,500 మందికి పైగా కార్మికులకు భోజనం, చల్లని పానీయాలు, బహుమతులు
- హైదరాబాద్లో కావేటి ఇంటర్నేషనల్ కొత్త బ్రాంచ్ ప్రారంభం
- ముసునూరు సభలో తెలుగులో ప్రసంగించిన ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్
- 15,153 మంది ఉద్యోగులకు డిగ్రీలు..BITS పిలానీ WILP 2026 కాన్వొకేషన్లో రికార్డు
- గురునానక్ దర్బార్ గురుద్వారాను సందర్శించిన కొత్త భారత కాన్సుల్ జనరల్ డా.విష్ణువర్ధన్
- నిబంధనల ఉల్లంఘన.. సల్మియాలో రెండు ఆరోగ్య సంస్థలు మూసివేత..!!
- ఒమనీలకు విదేశీయులతో 7,719 వివాహాలు.. మూడేళ్లలో 1,226 విడాకులు..!!







