ప్రేగ్లో మాస్ ఫైరింగ్ లో ఎమిరాటీ ఫ్యామిలీకి గాయాలు
- December 22, 2023
యూఏఈ: ప్రేగ్లో జరిగిన సామూహిక కాల్పుల ఘటనలో గాయపడిన వారిలో యూఏఈ జాతీయుడు, అతని భార్య కూడా ఉన్నారని అధికారులు శుక్రవారం తెలిపారు. ఎమిరాటీ దంపతుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుంటున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (మోఫా) వెల్లడించింది. ప్రేగ్లోని చార్లెస్ యూనివర్శిటీలోని ఫిలాసఫీ డిపార్ట్మెంట్ భవనంలో గురువారం ఒక విద్యార్థి జరిపిన కాల్పుల్లో కనీసం 14 మంది మరణించగా.. 20 మందికి పైగా గాయపడినట్లు ప్రేగ్ పోలీస్ చీఫ్ మార్టిన్ వోండ్రాసెక్ తెలిపారు.
తాజా వార్తలు
- అత్యవసర సమయాల్లో పేరెంట్స్ బీ అలెర్ట్: ఖతార్
- మిడిల్ ఈస్ట్ కు పరిమితంగా ఇండియన్ ఎయిర్లైన్స్ ఫ్లైట్స్..!!
- కువైట్లో డ్రోన్ శకలాలు తగిలి 11 ఏళ్ల బాలిక మృతి..!!
- ఒమన్లో డ్రోన్లు, ఏరియల్ వస్తువుల పై అలెర్ట్ జారీ..!!
- యూఏఈలో మెడిసిన్ స్టాక్ పై ఆందోళన వద్దు..!!
- 9 డ్రోన్లను అడ్డుకొని ధ్వంసం చేశాము: సౌదీ
- ఎతిహాద్ రైల్ సాహసోపేత చర్య
- యూఏఈలోని యూఎస్ మిషన్లు క్లోజ్..!!
- ChatGPT ని వదిలేస్తున్న మిలియన్ల మంది యూజర్లు!
- భారతీయుల కోసం ప్రత్యేక హెల్ప్లైన్ నంబర్లు









