ప్రేగ్లో మాస్ ఫైరింగ్ లో ఎమిరాటీ ఫ్యామిలీకి గాయాలు
- December 22, 2023
యూఏఈ: ప్రేగ్లో జరిగిన సామూహిక కాల్పుల ఘటనలో గాయపడిన వారిలో యూఏఈ జాతీయుడు, అతని భార్య కూడా ఉన్నారని అధికారులు శుక్రవారం తెలిపారు. ఎమిరాటీ దంపతుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుంటున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (మోఫా) వెల్లడించింది. ప్రేగ్లోని చార్లెస్ యూనివర్శిటీలోని ఫిలాసఫీ డిపార్ట్మెంట్ భవనంలో గురువారం ఒక విద్యార్థి జరిపిన కాల్పుల్లో కనీసం 14 మంది మరణించగా.. 20 మందికి పైగా గాయపడినట్లు ప్రేగ్ పోలీస్ చీఫ్ మార్టిన్ వోండ్రాసెక్ తెలిపారు.
తాజా వార్తలు
- ఎతిహాద్ రైల్కు విశేష స్పందన.. తొలి ప్రయాణానికి ముందే 10 వేలకు పైగా టికెట్ల విక్రయం
- హిమాచల్ ప్రదేశ్ వరదలు..చిక్కుకుపోయిన 50 పర్యాటక వాహనాలు
- గ్రీస్లో UPIని ప్రారంభించిన భారత్
- ఒమాన్–ఫ్రాన్స్ మధ్య 12 కీలక ఒప్పందాలు.. మస్కట్ మెట్రో ప్రాజెక్టుకు ముందడుగు
- అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!







