ప్రేగ్లో మాస్ ఫైరింగ్ లో ఎమిరాటీ ఫ్యామిలీకి గాయాలు
- December 22, 2023
యూఏఈ: ప్రేగ్లో జరిగిన సామూహిక కాల్పుల ఘటనలో గాయపడిన వారిలో యూఏఈ జాతీయుడు, అతని భార్య కూడా ఉన్నారని అధికారులు శుక్రవారం తెలిపారు. ఎమిరాటీ దంపతుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుంటున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (మోఫా) వెల్లడించింది. ప్రేగ్లోని చార్లెస్ యూనివర్శిటీలోని ఫిలాసఫీ డిపార్ట్మెంట్ భవనంలో గురువారం ఒక విద్యార్థి జరిపిన కాల్పుల్లో కనీసం 14 మంది మరణించగా.. 20 మందికి పైగా గాయపడినట్లు ప్రేగ్ పోలీస్ చీఫ్ మార్టిన్ వోండ్రాసెక్ తెలిపారు.
తాజా వార్తలు
- ఆసియ కప్: మరోసారి పాక్ ని చిత్తుగా ఓడించిన భారత్..
- జాతిని ఉద్దేశించి ప్రధాని మోదీ ప్రసంగం..
- ఖతార్ లో EV ఛార్జింగ్ స్టేషన్లు విస్తరణ..!!
- ఒమన్ లో హ్యుమన్ ట్రాఫికింగ్ అడ్డుకట్టకు కఠిన చట్టం..!!
- ఆటం సీజన్ కు బహ్రెయిన్ స్వాగతం..!!
- సౌదీ అరేబియాలో 21,638 మంది అరెస్టు..!!
- కువైట్ ఆకాశంలో సాటర్న కనువిందు..!!
- దుబాయ్ మిరాకిల్ గార్డెన్ టికెట్ ధరలు రెట్టింపు..!!
- అలయ్ బలయ్ కార్యక్రమానికి నాగార్జునను ఆహ్వానించిన దత్తాత్రేయ
- స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ పై సీఎం రేవంత్ కీలక సమీక్ష