ప్రేగ్లో మాస్ ఫైరింగ్ లో ఎమిరాటీ ఫ్యామిలీకి గాయాలు
- December 22, 2023
యూఏఈ: ప్రేగ్లో జరిగిన సామూహిక కాల్పుల ఘటనలో గాయపడిన వారిలో యూఏఈ జాతీయుడు, అతని భార్య కూడా ఉన్నారని అధికారులు శుక్రవారం తెలిపారు. ఎమిరాటీ దంపతుల ఆరోగ్య స్థితిని ఎప్పటికప్పుడు తెలుసుంటున్నట్లు విదేశాంగ మంత్రిత్వ శాఖ (మోఫా) వెల్లడించింది. ప్రేగ్లోని చార్లెస్ యూనివర్శిటీలోని ఫిలాసఫీ డిపార్ట్మెంట్ భవనంలో గురువారం ఒక విద్యార్థి జరిపిన కాల్పుల్లో కనీసం 14 మంది మరణించగా.. 20 మందికి పైగా గాయపడినట్లు ప్రేగ్ పోలీస్ చీఫ్ మార్టిన్ వోండ్రాసెక్ తెలిపారు.
తాజా వార్తలు
- ఫ్రాన్స్లో సౌదీ మద్దతుతో అతిపెద్ద థీమ్ పార్క్ ప్రాజెక్ట్..6 బిలియన్ యూరోల పెట్టుబడి..!!
- ఒమన్లో బెగ్గింగ్.. ఏడాది జైలు, OMR 100 ఫైన్..!!
- ప్రభుత్వ పాఠశాలల్లో ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం..!!
- కువైట్లో భారీ తనిఖీలు.. 67 కేసులు నమోదు..!!
- షార్జాలో విషాదం.. మూడో అంతస్తు నుంచి పడి 7 ఏళ్ల భారతీయ బాలిక మృతి..!!
- దుబాయ్లో 2026-27 విద్యా సంవత్సరానికి భద్రతా చర్యలు ముమ్మరం..!!
- మతపరమైన విభేదాలు రెచ్చగొట్టే వీడియో కేసు.. నిందితుడి అరెస్ట్కు ఆదేశాలు..!!
- అజ్మాన్ తుంబె మెడిసిటీలో ఆర్థిక, పర్యాటక శాఖ మంత్రి అబ్దుల్లా బిన్ తౌక్ పర్యటన
- NEET అభ్యర్థులకు బిగ్ బ్రేకింగ్..
- దుబాయ్ ఇన్వెస్ట్మెంట్ పార్క్లో 1,300 మందికి భద్రత, ట్రాఫిక్ పై అవగాహన







