అబుదాబి నుంచి తొలి ఎతిహాద్ రైలు బయలుదేరింది
- June 30, 2026
అబుదాబి: యూఏఈలో ప్రయాణికుల రైలు సేవలకు శ్రీకారం చుడుతూ అబుదాబి నుంచి ఫుజైరాకు తొలి ఎతిహాద్ రైలు మంగళవారం ఉదయం బయలుదేరింది. ఈ తొలి ప్రయాణానికి సంబంధించిన టికెట్లు పూర్తిగా అమ్ముడుపోగా, ప్రయాణికుల్లో విశేష ఉత్సాహం నెలకొంది.
మొదటి ప్రయాణంలో పాల్గొనేందుకు పలువురు ప్రయాణికులు ఉదయం 7 గంటలకే స్టేషన్కు చేరుకుని రైలులో ప్రయాణించేందుకు ఆసక్తి కనబరిచారు. యూఏఈలో అంతర ఎమిరేట్ రైలు ప్రయాణాలకు నాంది పలుకుతూ ప్రారంభమైన ఈ సేవకు విశేష ఆదరణ లభిస్తోంది.
తాజా వార్తలు
- ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో 4.35 లక్షలకు పైగా కువైటీలు..!!
- ఫుజైరాలో 21 అక్రమ లాబ్ స్టర్ వలలు స్వాధీనం..!!
- ఖతార్లో స్మార్ట్ రవాణా వ్యవస్థల దిశగా కీలక అడుగు..!!
- చమురు కాలుష్యంపై ఒమన్ హెచ్చరిక..రాస్ మద్రకా తీరంలో 40 కిలోమీటర్లకు విస్తరణ..!!
- భోగాపురం ఎయిర్పోర్టులో తొలి విమానం ల్యాండింగ్
- యువతను ఆకట్టుకుంటున్న ‘బహ్రైనన్నా’ ఇంటరాక్టివ్ కార్యక్రమాలు..!!
- అధిక ప్రమాద కార్యకలాపాలకు థర్డ్ పార్టీ బీమా.. సౌదీ అరేబియా కీలక నిర్ణయం..!!
- రక్తదానం.. ప్రాణదానం..FOI ఈవెంట్స్ మెగా రక్తదాన శిబిరానికి విశేష స్పందన
- దుబాయ్ సాలిక్ ఫైన్లు..ఏ తప్పుకు ఎంత జరిమానా? తప్పించుకోవడం ఎలా?
- మేడారంలో తులాభారం..సీఎం రేవంత్ బరువు ఎంతంటే?







