దుబాయ్ లో కొత్తగా 700కి పైగా మోడ్రన్ బస్ షెల్టర్లు
- December 25, 2023
దుబాయ్: దుబాయ్ రోడ్స్ అండ్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ (RTA) ఎమిరేట్ అంతటా కీలక ప్రదేశాలలో 762 పబ్లిక్ బస్ షెల్టర్లను నిర్మించనుంది. అధికారిక ప్రాజెక్ట్ ప్లాన్ ప్రకారం, అన్ని బస్ షెల్టర్లను 2025 నాటికి పూర్తి చేయనున్నారు. RTA సంస్థ సహకారంతో ట్రయల్ బేస్లో కొన్ని షెల్టర్ల నిర్మాణంలో 3D ప్రింటింగ్ టెక్నాలజీని ఉపయోగించనున్నారు. ఆర్టీఏ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ల బోర్డు చైర్మన్, డైరెక్టర్ జనరల్, మత్తర్ అల్ తాయర్ మాట్లాడుతూ.. ప్రజా రవాణా సేవలను మెరుగుపరచడానికి మరియు వినియోగదారుల సంతృప్తిని మెరుగుపరచడానికి అధికార యంత్రాంగం చేస్తున్న ప్రయత్నాల్లో భాగంగా ఈ బస్ షెల్టర్లను నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ ప్రాజెక్ట్ షేక్ హమ్దాన్ బిన్ మొహమ్మద్ ప్రారంభించిన "మై కమ్యూనిటీ... ఎ ప్లేస్ ఫర్ ఎవ్రీవన్" ఇనిషియేటివ్కు మద్దతు ఇస్తుందన్నారు.
తాజా వార్తలు
- హైదరాబాద్లో కురవనున్న భారీ వర్షాలు: ఎల్లో అలర్ట్ జారీ
- భూకంపంలో స్టార్ ప్లేయర్ భార్య, ఇద్దరు పిల్లలు మృతి!
- వ్యక్తి వయస్సును ఒక సంవత్సరం తగ్గించిన కోర్టు..!!
- ప్రాంతీయ ఉద్రిక్తతలపై సౌదీ క్రౌన్ ప్రిన్స్, ఫ్రాన్స్ ప్రెసిడెంట్ చర్చలు..!!
- అభిమానుల నిద్రవేళలను తిరగరాస్తోన్న ఫుట్ బాల్ ప్రపంచ కప్ ఫీవర్..!!
- యూఏఈ-ఇండియా మధ్య ఫ్లైట్ టిక్కెట్ ధరల్లో భారీగా వ్యత్యాసాలు..!!
- లూసైల్ ట్రామ్ నిలిపివేతతో ప్రభావితమైన ప్రాంతాలకు కొత్త మెట్రోలింక్..!!
- జూలై 3 నుండి కువైట్లో సమ్మర్ హాటెస్ట్ సీజన్ ప్రారంభం..!!
- సౌదీ హెలికాప్టర్ ప్రమాదం పై యూఏఈ సంతాపం..సౌదీ ప్రజలకు సంఘీభావం
- 'వెంకయ్య నాయకుడు' పుస్తకం ఆవిష్కరణ..







