కువైట్లో నిరాడంబరంగా క్రిస్మస్ వేడుకలు
- December 26, 2023
కువైట్: హిస్ హైనెస్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ మరణానికి సంతాపం తెలుపుతూ కువైట్లోని క్రైస్తవ సంఘం క్రిస్మస్ వేడుకలను తక్కువ ప్రొఫైల్లో జరుపుకుంది. కువైట్ రాష్ట్రం జనవరి 25, 2024న ముగిసే 40 రోజుల సంతాప దినాలను ప్రకటించినవిషయం తెలిసిందే. అయితే కువైట్ నగరంలోని చర్చిలలో యథావిధిగా రద్దీ నెలకొన్నది. రద్దీని నిర్వహించడానికి ట్రాఫిక్ పోలీసులు నగర ప్రాంతంలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ప్రవాస క్రైస్తవుల జనాభా ఎక్కువగా ఉన్న అబ్బాసియా వంటి ప్రదేశాలలో వేడుకలు నిరాడంబరంగా జరుపుకున్నారు. కువైట్లో ఈవెంట్లు రద్దు చేయబడినందున, హోటళ్లలో క్రిస్మస్ విందు తదితర కార్యక్రమాలను నిర్వహించలేదు.
తాజా వార్తలు
- అధునాతన పీడియాట్రిక్ అలర్జీ డయాగ్నస్టిక్ సేవలను ప్రారంభించిన HMC..!!
- ఆగస్టు 20 నుండి సింగిల్-యూజ్ ప్లాస్టిక్ బ్యాగుల పై బహ్రెయిన్ నిషేధం..!!
- హోర్ముజ్ జలసంధి పై ఒమన్-ఇరాన్ చర్చలు..!!
- యూఏఈలో స్ట్రాబెర్రీ మూన్ కనిపిస్తుందా?
- ఫహహీల్ ఎక్స్ప్రెస్వే పై అగ్నిప్రమాదం..!!
- సరిహద్దు భద్రతా చట్టాలను ఉల్లంఘించే వారికి సహకరిస్తే 15 ఏళ్ల జైలు శిక్ష..!!
- యూరప్ను వణికిస్తున్న రికార్డు స్థాయి ఎండలు..1,300 మందికి పైగా మృతి
- వాట్సాప్లో కొత్త ఫీచర్..ఇక ఫోన్ నంబర్కు బదులుగా యూజర్నేమ్తో చాటింగ్
- ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్..
- డూప్లికేట్ ఓట్ల పై TRS చీఫ్ కవిత కీలక వ్యాఖ్యలు







