కువైట్లో నిరాడంబరంగా క్రిస్మస్ వేడుకలు
- December 26, 2023
కువైట్: హిస్ హైనెస్ అమీర్ షేక్ నవాఫ్ అల్-అహ్మద్ అల్-జాబర్ అల్-సబాహ్ మరణానికి సంతాపం తెలుపుతూ కువైట్లోని క్రైస్తవ సంఘం క్రిస్మస్ వేడుకలను తక్కువ ప్రొఫైల్లో జరుపుకుంది. కువైట్ రాష్ట్రం జనవరి 25, 2024న ముగిసే 40 రోజుల సంతాప దినాలను ప్రకటించినవిషయం తెలిసిందే. అయితే కువైట్ నగరంలోని చర్చిలలో యథావిధిగా రద్దీ నెలకొన్నది. రద్దీని నిర్వహించడానికి ట్రాఫిక్ పోలీసులు నగర ప్రాంతంలో విస్తృతమైన ఏర్పాట్లు చేశారు. ప్రవాస క్రైస్తవుల జనాభా ఎక్కువగా ఉన్న అబ్బాసియా వంటి ప్రదేశాలలో వేడుకలు నిరాడంబరంగా జరుపుకున్నారు. కువైట్లో ఈవెంట్లు రద్దు చేయబడినందున, హోటళ్లలో క్రిస్మస్ విందు తదితర కార్యక్రమాలను నిర్వహించలేదు.
తాజా వార్తలు
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్
- చెన్నైలో పార్లమెంటరీ కమిటీ సమావేశంలో ఎంపీ బాలశౌరి
- అల్ ఐన్లో విషాదం: వాటర్ కూలర్ నుంచి విద్యుత్ షాక్తో 8 ఏళ్ల బాలుడి మృతి
- మస్కట్లో నివాస ప్రాంతాల్లో భారీ వాహనాలతో పాదచారులకు ముప్పు
- దుబాయ్లో ప్రవక్త మహమ్మద్ (PBUH) జన్మదిన సెలవు సందర్భంగా ఉచిత పార్కింగ్
- జనవరి 1 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ‘సంజీవని’: సీఎం చంద్రబాబు
- నేపాల్లో వరదలు.. 95కు చేరిన మృతుల సంఖ్య
- అమెరికాలో ఘోర ప్రమాదం.. ముగ్గురు తెలంగాణ యువకులు మృతి
- మానవాళికి AIతో భారీ ముప్పు: బిల్ గేట్స్







