సమ్మెకు దిగిన మస్కట్ మున్సిపాలిటీ కార్మికులు
- May 29, 2016
మస్కట్ - 1000 ఉద్యోగుల కంటే ఎక్కువ నగరం అంతటా మస్కట్ మున్సిపాలిటీ సమ్మె ఆదివారం ఉదయం నుంచి ప్రారంభించారు. వారి ఉద్యోగ స్థాయి నుంచి కిందకి తగ్గించడం పై నిరసన ప్రదర్శన చేసారు . ఈ నిర్ణయంతో ఈ దిగువ తరగతి స్థాయి ఉండటం వలన తమ ఖాతాలో జీతం ప్రతి నెల130 ఆర్ ఓ తగ్గించడం బాధాకరం అని చెప్పారు. ఈ నిర్ణయాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తున్నారు అప్పటివరకు వరకు సమ్మె కొనసాగించాలని అనుకొంతున్నట్లు వారు చెప్పారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







