ఉత్తర షర్కియహ్ లో 13 కిలొమీటర్ల రహదారి ప్రారంభం
- May 29, 2016
మస్కట్ - ఉత్తర షర్కియహ్ గవర్నరేట్ లో ముధైబి సమద్ అల్ షాన్ మరియు వాడి ఆన్దమ్ మధ్య 13 కిలొమీటర్ల రహదారి రవాణా మరియు సమాచార మంత్రిత్వ శాఖ ( MoTC ) తెరిచారు.రోడ్డు ద్వారా ఈ ప్రాంతాల్లో గ్రామాలకు అనుసంధానం కలగడమే కాక , ట్రాఫిక్ నడవడిక సులభం మరియు ఆర్ధిక, సామాజిక మరియు పర్యాటక అభివృద్ధి మెరుగుపర్చేవిధంగా మారనుంది. అవసరమైన లోహ రక్షణ గోడలు మరియు ట్రాఫిక్ సంకేతాలను అందించింది. రవాణా రంగం అవసరాలను ప్రపంచ ప్రమాణాలను అనుసరించి ఈ రోడ్లను మంత్రిత్వ సుల్తాన్ నిర్మిస్తోంది.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







