ప్రధానమంత్రి యోజన ఉజ్వల్ పథకాన్ని ప్రారంభించిన మోడీ
- May 29, 2016
కర్నాటకలోని దేవనగిరిలో ఏర్పాటు చేసిన ఉజ్వల్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ ముఖ్యఅతిథిగా పాల్గొని పేద కుటుంబాలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2022 నాటికి రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని పునరుద్ఘాటించారు. బీమా పథకాలతో దేశంలో నిరుపేదలకు జీవన భద్రత కల్పించామని, దేశంలోని మారుమూల ప్రాంతాలకూ బీమా పథకాలు చేరాయని వెల్లడించారు. జన్ధన్ యోజన ద్వారా పేదల బ్యాంకు ఖాతాల్లో రూ.37వేలకోట్లు జమయ్యాయని తెలిపారు.
తాజా వార్తలు
- పీఎం-ఉషా పథకం కింద కృష్ణా యూనివర్సిటీకి రూ.20 కోట్లు..లోక్సభలో కేంద్రం వెల్లడి
- జూలై 22 నుంచి యూఏఈలో అల్హింద్ ద్వారా భారత కాన్సులర్, పాస్పోర్ట్ సేవలు
- ఏపీ–యూఏఈ మధ్య కీలక భాగస్వామ్య ఒప్పందం..
- ప్రధాని మోదీ నివాసం వద్ద ఉద్రిక్తత..
- ఆరుతడి పంటలకు రూ.800 వరకు బోనస్: తెలంగాణ ప్రభుత్వం...
- బహ్రెయిన్ పై ఇరాన్ దాడులను అడ్డుకున్న గగనతల రక్షణ వ్యవస్థలు
- కువైట్పై క్షిపణులు, డ్రోన్ దాడులు.. గగనతల రక్షణ వ్యవస్థల ప్రతిఘటన
- ప్రధాని మోదీ ఇంటి ముందు నిరసన.. !
- సౌదీలో మూడు నెలల ప్రత్యేక డిస్కౌంట్ సీజన్..!!
- 2025లో ఖతార్కు భారీగా విదేశీ పెట్టుబడులు..!!







