దోహా ఎక్స్పోలో లోకల్ అగ్రి ఫెస్టివల్ ప్రారంభం
- January 04, 2024
దోహా : దోహాలోని ఫార్మర్స్ జోన్ ఆఫ్ ఎక్స్పో 2023లో లోకల్ అగ్రికల్చర్ ఫెస్టివల్ ప్రారంభమైంది. "ఖతార్ వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఎక్స్పో ఫెస్టివల్" మార్చి 2024 వరకు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. దాదాపు అన్ని రకాల స్థానిక కూరగాయలు మార్కెట్కు చేరుకోవడంతో ఖతార్ వ్యవసాయ సీజన్ గరిష్ట స్థాయికి చేరుకుంటున్న తరుణంలో వ్యవసాయ వ్యవహారాల శాఖ ప్రాతినిధ్యం వహిస్తున్న మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ఈ ఫెస్టివల్ ను ప్రకటించింది. సాధారణంగా ఖతార్లో అత్యధిక వ్యవసాయ సీజన్ డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. స్థానిక పొలాల సంఖ్య పెరగడంతో, సీజనల్ మార్కెట్లు ఈ సీజన్లో 14,000 టన్నుల కూరగాయలను అందజేస్తాయని అంచనా. ఇది గత సీజన్ కంటే 20 శాతం ఎక్కువ కావడం విశేషం.
తాజా వార్తలు
- బిగ్ టికెట్ లాటరీలో ఇద్దరు భారత గృహిణులకు భారీ బహుమతులు..
- రాష్ట్రవ్యాప్తంగా ఎస్ఐ స్థాయి పైబడి పోలీసు అధికారులతో డీజీపీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్..
- దుబాయ్లో ఎండల వేళ కార్మికులకు చల్లని ఉపశమనం..
- 'బెల్ ఆఫ్ ఆర్మ్స్', 'సారథి' సెంట్రల్ వర్క్షాప్ను ప్రారంభించిన డీజీపీ హరీష్ కుమార్ గుప్తా
- మా కృషి వల్లే జిందాల్ స్టీల్ నిర్మాణం: జగన్
- షార్జా ఇండియన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రెండు రోజుల కాన్సులర్ అటెస్టేషన్ సేవలు
- గవర్నర్ అబ్దుల్ నజీర్ ను కలిసిన పవన్ కల్యాణ్
- దేశంలోనే తొలిసారి.. విమానాన్ని వేలం వేసిన ED..
- కోజికోడ్, బెంగళూరు నుండి కువైట్ కు ఫ్లైట్ సర్వీసులు పునఃప్రారంభం..!!
- అల్-హిద్లో పునరుద్ధరించిన గృహాలు బాధితులకు అప్పగింత..!!







