దోహా ఎక్స్పోలో లోకల్ అగ్రి ఫెస్టివల్ ప్రారంభం
- January 04, 2024
దోహా : దోహాలోని ఫార్మర్స్ జోన్ ఆఫ్ ఎక్స్పో 2023లో లోకల్ అగ్రికల్చర్ ఫెస్టివల్ ప్రారంభమైంది. "ఖతార్ వ్యవసాయ ఉత్పత్తుల కోసం ఎక్స్పో ఫెస్టివల్" మార్చి 2024 వరకు సాయంత్రం 4 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కొనసాగుతుందని నిర్వాహకులు ప్రకటించారు. దాదాపు అన్ని రకాల స్థానిక కూరగాయలు మార్కెట్కు చేరుకోవడంతో ఖతార్ వ్యవసాయ సీజన్ గరిష్ట స్థాయికి చేరుకుంటున్న తరుణంలో వ్యవసాయ వ్యవహారాల శాఖ ప్రాతినిధ్యం వహిస్తున్న మునిసిపాలిటీ మంత్రిత్వ శాఖ ఈ ఫెస్టివల్ ను ప్రకటించింది. సాధారణంగా ఖతార్లో అత్యధిక వ్యవసాయ సీజన్ డిసెంబర్ నుండి ఫిబ్రవరి వరకు ఉంటుంది. స్థానిక పొలాల సంఖ్య పెరగడంతో, సీజనల్ మార్కెట్లు ఈ సీజన్లో 14,000 టన్నుల కూరగాయలను అందజేస్తాయని అంచనా. ఇది గత సీజన్ కంటే 20 శాతం ఎక్కువ కావడం విశేషం.
తాజా వార్తలు
- ప్రముఖ సీనియర్ నటుడు జీవీ నారాయణ రావు కన్నుమూత
- కువైట్ చరిత్రలోనే అతిపెద్ద డ్రగ్స్ రవాణా కుట్ర భగ్నం..!!
- ఖరీఫ్ సీజన్లో ప్రమాదకర ప్రయాణికుల ప్రవర్తన.. డ్రైవర్లకు ముప్పు..!!
- పాఠశాలల కోసం ‘బ్యాక్ టు స్కూల్’.. PHCC హెల్త్ క్యాంపెయిన్..!!
- రియాద్లో మహిళను వేధించిన వ్యక్తి అరెస్ట్..!!
- కార్ డ్యాష్బోర్డ్పై పెర్ఫ్యూమ్ బాటిల్ పెడుతున్నారా? జాగ్రత్త..!!
- సౌదీ అరేబియా విదేశాంగ శాఖ సహాయ మంత్రితో భారత రాయబారి భేటీ..!!
- అబుదాబిలో చిన్నారిని వదిలి విదేశాలకు వెళ్లిన తల్లికి Dh80,000 ఫైన్..!!
- యూఏఈ లాటరీ ‘లక్కీ డే’ డ్రా: ముగ్గురికి అదృష్టం..
- ఆంధ్రప్రదేశ్లో 400 మెగావాట్ల సోలార్ ప్రాజెక్ట్







